Home » gouthu sireesha
నాకు సోషల్ మీడియా హరాస్ మెంట్ లు కొత్త కాదు. కానీ..
జోగి రమేశ్ తో టీడీపీ నేతలు చెట్టపట్టాల్ వేసుకు తిరగడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేరికలపై తెలుగు దేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ ఓటు బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సెల్ఫీ సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఇంచార్జి గౌతు శిరీషకు ఏపీ సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.