Home » government land
Hydra: హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. 3వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్ మక్తా మహబూబ్ పేటలో కబ్జా కోరల నుంచి భూమిని విడిపించింది. ప్రజావాణిలో ఫిర్యాదు ఆధారంగా యాక్షన్ లో�
ఈ ఏడాది జూలైలో కల్యాణ్ భదర్సా గ్రామానికి చెందిన ప్రభాకర్ మౌర్య ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆదిత్యనాథ్ ప్రచారకర్తగా చెప్పుకునే మౌర్య తన ఇష్టదైవం యోగి అని ప్రకటించుకున్నాడు. అలాగే యోగిపై పలు పాటలు కూడా రికార్డు చేశాడు. గుడి నిర్మాణ విషయం సెప్టెం�
విశాఖలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణలను కూల్చివేసి అధికారులు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.
man occupied 240 Acres land in Vikarabad: హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ కుంభకోణం బయటపడింది. సాజిద్ నవాబ్ అనే వ్యక్తి ఏకంగా 240 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. వికారాబాద్ అడవుల్లో దర్జాగా ప్రభుత్వ భూమిని లాక్కున్నాడు. కబ్జా మాత్రమే కాదు అక్కడ సమాంతర ప్రభుత్వాన�
Hafeezpet Land Issue : వంద కాదు.. రెండొందలు కాదు.. ఏకంగా రెండు వేల ఎకరాలు సివిల్ దావా వివాదాల్లో నలుగుతున్నాయి. భూముల ధరలకు రెక్కలొచ్చేసరికి ఆయా కాలాల్లో రాజకీయ, ఇతర అండదండలున్న వాళ్లు ఆ భూములను దక్కించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నీ చేస్తున్నా