Home » government of Telangana
ఆశ్చర్యకరమైన రీతిలో అనుమతికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ పనులను కాంట్రాక్టర్ లకు కేటాయించినట్లు కాగ్ రిపోర్టులో ప్రస్తావించారు.
వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.
దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ, లిటరసీ హౌస్ మహిళలకోసం పలు వృత్తి విద్యా కోర్సులకు ఆహ్వానం పలుకుతోంది. బ్యూటిషియన్, ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగ్ల తయారీతో పాటు మగ్గం వర్క్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి పలు కోర్సులకు �
తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. నిరుద్యోగులకు టీప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. మరో 207 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
ఏడుపాయల జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. అత్యంత కీలకమైన రథోత్సవం గురువారం రాత్రి జరిగింది. చీకటిని సైతం లెక్క చేయకుండా
మార్చి 4 నుంచి 14 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాలయంలో స్వామి వారి తిరు కళ్యాణం జరగనుంది.
తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై.. సందిగ్ధత కొనసాగుతోంది. జనమంతా కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కం చెబుదామనుకుంటున్న వేళ.. ఆంక్షల అంశం తెరపైకి వచ్చింది.
ధరణి పోర్టల్కు ఏడాది పూర్తైంది. ఈ ఒక్క సంవత్సరంలోనే 10 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. ధరణి పోర్టల్ విజయవంతం అవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ తర్వాత..ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు...9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమయంలో కూడా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.