-
Home » government of Telangana
government of Telangana
‘కాళేశ్వరం’పై 168 పేజీలతో కాగ్ డ్రాఫ్ట్ రిపోర్టు.. కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి
January 10, 2024 / 03:47 PM ISTఆశ్చర్యకరమైన రీతిలో అనుమతికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ పనులను కాంట్రాక్టర్ లకు కేటాయించినట్లు కాగ్ రిపోర్టులో ప్రస్తావించారు.
High Court : తెలంగాణలో భారీ వర్షాలపై హైకోర్టులో పిల్.. వరదల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు
July 28, 2023 / 04:55 PM ISTవరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.
Hyderabad : మహిళలూ.. జాబ్ అవసరమా? లిటరసీ హౌస్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోండి..
May 27, 2023 / 04:17 PM ISTదుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ, లిటరసీ హౌస్ మహిళలకోసం పలు వృత్తి విద్యా కోర్సులకు ఆహ్వానం పలుకుతోంది. బ్యూటిషియన్, ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగ్ల తయారీతో పాటు మగ్గం వర్క్,…
TSPSC Notification 207 Jobs : నిరుద్యోగులకు టీసర్కార్ గుడ్ న్యూస్.. మరో 207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
December 23, 2022 / 08:35 AM ISTతెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. నిరుద్యోగులకు టీప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. మరో 207 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
Medak : ఏడుపాయల జాతరకు పోటెత్తిన భక్తులు, ఘనంగా అమ్మవారి ఊరేగింపు.. రథోత్సవం
March 4, 2022 / 06:58 AM ISTఏడుపాయల జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. అత్యంత కీలకమైన రథోత్సవం గురువారం రాత్రి జరిగింది. చీకటిని సైతం లెక్క చేయకుండా
Yadadri : యాదాద్రిలో మార్చి 4 నుంచి బ్రహ్మోత్సవాలు
February 22, 2022 / 08:20 AM ISTమార్చి 4 నుంచి 14 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాలయంలో స్వామి వారి తిరు కళ్యాణం జరగనుంది.
Corona Restrictions : తెలంగాణలో మరోసారి కరోనా ఆంక్షలు ? క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై సస్పెన్స్
December 24, 2021 / 10:01 AM ISTతెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై.. సందిగ్ధత కొనసాగుతోంది. జనమంతా కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కం చెబుదామనుకుంటున్న వేళ.. ఆంక్షల అంశం తెరపైకి వచ్చింది.
Telangana : ధరణి పోర్టల్కు ఏడాది పూర్తి..10 లక్షలకు పైగా లావాదేవీలు
October 29, 2021 / 02:22 PM ISTధరణి పోర్టల్కు ఏడాది పూర్తైంది. ఈ ఒక్క సంవత్సరంలోనే 10 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. ధరణి పోర్టల్ విజయవంతం అవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Hyderabad : మెట్రో రైలు మరో 45 నిమిషాల సమయం పెంపు
July 2, 2021 / 07:15 AM ISTలాక్ డౌన్ తర్వాత..ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు...9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమయంలో కూడా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు.
MGM Covid Hospital : పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా వరంగల్ ఎంజీఎం
April 29, 2021 / 01:34 PM ISTఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.