Home » Government
పాత పెన్షన్ విధానాన్ని ఈరోజు నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సుఖు ప్రకటించారు. అయితే పాత పెన్షన్ విధా
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.
బీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా ధరల పెంపు.. నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిని కాంగ్రెస్ తరుచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి అ�
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవం పూర్తికాలేదు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.
కొవిడ్-19 టీకా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాల కారణంగా సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ �
పోడు భూముల రగడ రావణకాష్టంలా రగులుతోంది.. పచ్చని తెలంగాణ అడవుల్లో.. ఎర్రని రక్తం చిందుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయ్. ఫారెస్ట్ ఆఫీసర్లకు.. ఆదివాసీ బిడ్డలకు నిత్యం పోరు నడుస్తోంది. వీటన్నింటికి కారణం పోడు భ
నిమ్స్ ఆస్పత్రి విస్తరణ కోసం ఎర్రమంజిల్లో.. ఆర్ అండ్ బీకి చెందిన 32 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఆర్ అండ్ బీ భూమిని కేటాయించడంతో పాటు.. భవన నిర్మాణ బాధ్యతలను కూడా అప్పగించారు. ఆస్పత్రి విస్తరణ పనుల కోసం కేటాయించిన రూ.1,571 కోట్ల రూపాయలను మంజ
హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల్ని కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని కేసీఆర్ మీడియాతో పంచుకున్నారు.
గత 80 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేసిన వీఆర్ఏలు బుధవారం సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు చెప్పారు.