Home » Government
ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సైతం చర్చలు జరిగాయి. ఈ విషయమై సంకీర్ణ ప్రభుత్వం, పీటీఐ మధ్య మూడో కీలక రౌండ్ టేబుల్ చర్చలు మంగళవారం రాత్రి చర్చించాయి. అయితే ఈ విషయంలో సైతం ఇరు పక్షాలు ఏకాభిప్ర�
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ�
బిల్లును బహిరంగ వేదకపై గవర్నర్ విమర్శించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిది కాదని స్టాలిన్ అన్నారు. తాము గవర్నర్ చర్యలను మాత్రమే విమర్శిస్తున్నామని, అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు
New Office Timings: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 7.30కే తెరుచుకుంటాయి. మ.2 వరకే పని చేస్తాయి. ఈ కొత్త టైమింగ్స్ మే 2నుంచి అమల్లోకి వస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంటలను అమ్ముకునే సమయంలో రైతులు దళారుల చేతిలో మోస పోకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆదివాసులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్, బషీర్బాగ్లో గురువారం హరగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆదివాసులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహిళా దినోత్సవాన్ని సాధారణ సెలవు దినంగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం సం�
2019లో పుల్వామా దాడిలో రాజస్థాన్కు చెందిన ముగ్గురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ అమరవీరుల సతీమణులు ఆద�
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వైరీ కమిటీ రిపోర్టు రెడీ చేసింది. దర్యాప్తు ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని, కాలేజీలో వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని కమిట�
ప్రకృతి వనరులైన గనులు, ఇసుక, మట్టిని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలిగించడం దురదృష్టకరం. ప్రభుత్వమే పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తోంది. సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.