Home » Governor quota
Three MLCs in Telangana : తెలంగాణలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి . గవర్నర్ కోటాలో ముగ్గురిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, దయానంద గుప్తాలు ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక అయ్యారు. త్వరలో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ �
అధికార పార్టీ నేతలను ఊరిస్తున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా గతంలో ప్రభుత్వం నియమించిన రాములు నాయక్, నాయిని నరసింహారెడ్డి, కర్నె ప్ర�
ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వం ఖరారు చేసింది. గవర్నర్ నామినేట్ చేసే స్థానాల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేను రాజ