Grama Sachivalayam

    Minister Roja : మరోసారి సొంత పార్టీ నేతల నుంచే మంత్రి రోజాకు నిరసన సెగ, గ్రామ సచివాలయానికి తాళం

    November 12, 2022 / 06:50 PM IST

    మంత్రి రోజాకు మరోసారి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. మంత్రి ప్రారంభించాల్సి ఉన్న గ్రామ సచివాలయానికి తాళం వేశారు వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి.

    Sachivalaya Udyogulu: సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు

    June 26, 2022 / 09:34 AM IST

    గ్రామ సచివాలయాలతో పాటు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుపై స్టేట్ గవర్నమెంట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ నెలాఖరులోగా ప్

    AP CM Jagan : ఆదాయం పెంచుకొనే మార్గాలపై సీఎం జగన్ దృష్టి

    February 16, 2022 / 06:45 PM IST

    వివిధ రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు అధ్యయనం చేయాలని సూచించారు. అక్కడి విధానాలను పరిశీలించి రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలని...

    త్వరలోనే సచివాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాం, మంత్రి కొడాలి నాని

    October 2, 2020 / 03:06 PM IST

    grama sachivalayam: ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్థానికంగా ఉ‍న్నత చదువులు చద

    ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితో

    April 23, 2020 / 05:41 PM IST

    గవర్నమెంట్ ఉద్యోగం అనే సరికి ప్రతి ఒక్కరికి అదొక భరోసా. అదృష్టం కొద్ది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఆలోచనలు మారిపోతాయి.  గవర్నమెంట్ జాబ్ రాక ముందు ఒక యువతిని ప్రేమించి.. ఆమెతో  హద్దులు దాటి ప్రవర్తించి.. గవర్నమెంట్ జాబ్ వచ్చాక మొహం చాట�

    రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్ జనతా బజార్లు 

    April 13, 2020 / 04:02 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్  జనతా బజార్లు  ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని  సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాలు పట్టణాల్లో ఉండేలా వీటిని ఏర్పాటుచేయాలని సూచించారు.వ్యవసాయ అన

    రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం జగన్

    February 5, 2020 / 04:12 AM IST

    ఏపీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి

    ఏపి ‘సచివాలయ’ ఉద్యోగాల నోటిఫికేషన్!

    January 10, 2020 / 01:04 AM IST

    ఏపీ ప్రభుత్వం భారీ సంఖ్యలో గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16వేల ఉద్యోగాల భర్తీకి ఈ రోజు (జనవరి 10, 2020)న నోటిఫికేషన్ విడుదల  కానుంది. గ్రామ సచివాలయాల్లో పోస్టులను పంచాయతీ రాజ్ శాఖ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  గ్రామ, వార్డు స�

    బాబూ ఎందుకీ ఏడుపు : విజయసాయిరెడ్డి 

    October 4, 2019 / 11:42 AM IST

    వైసీపీ, సీఎం జగన్ పైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి, 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని..బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా అరాచకాలన్నింటినీ బయట పెట్టింది…అందుకేనా ఈ ఏడుపు? అంటూ ఫై

    గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ రివ్యూ

    September 11, 2019 / 10:28 AM IST

    గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన పరీక్షలను విజయవంతంగా నిర్వహించారంటూ సీఎం జగన్ అధికారులను అభినందించారు. అక్టోబర్ 02వ తేదీ నుంచి సచివాలయాలు ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సెప్ట�

10TV Telugu News