Home » Ground Report
మన బడి - నాడు నేడు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చదువు "కొనే" రోజులు పోయి.. "చదువుకునే రోజులు" వచ్చాయి.
పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాకమీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరుగుతుంది.
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ తనకు తాను తప్పుకుంటే తప్పా మరో అభ్యర్థి గెలిచే అవకాశం లేనట్లు మారింది పరిస్థితి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీటీ మళ్లీ ఎంఐఎంను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు.
బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోతే.. మంథని రాజకీయం మరింత రక్తి కట్టొచ్చు. ప్రస్తుతానికి పుట్టా మధు, నారాయణరెడ్డి పోటాపోటీగా తిరుగుతున్నారు.
ఇల్లుందు రాజకీయం వాడివేడిగా ఉండగా, ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొత్తవారే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారనే టాక్ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుండగా..
ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని భావిస్తోంది వైసీపీ నాయకత్వం.. టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది.
ఖానాపూర్ రాజకీయం హాట్హాట్గా మారుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో టిక్కెట్ పోటీ పీక్స్కు చేరుతుండటం.. ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.
ఉప ఎన్నికలు మరచిపోకముందే మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపు ఊపు బీఆర్ఎస్లో ఇంకా తగ్గకపోగా.. కాంగ్రెస్ కర్ణాటక జోష్తో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇక రాజగోపాల్రెడ్డి భవిష్యత్ వ్యూహంపైనే బీజేపీ ఆధారపడింది.
నందిగామ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయనేలా ఉంది పరిస్థితి. క్యాడర్ను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనే టాక్ కూడా ఉంది.
ఓ వైపు సీనియర్ నేత.. మరోవైపు యువనేత వ్యూహాలతో ఎమ్మెల్యే పద్మకు నిద్రపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చివరకు మెదక్ బరిలో చివరకు ఎవరుంటారనేది సందిగ్ధంగా మారింది.