Home » group 1
మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు...
గ్రూప్-1 మెయిన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 597 పోస్టుల్లో 89 గ్రూప్-1 పోస్టులు, 508 గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి.
ఈసారి అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఉద్యోగాన్ని పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాదిమంది సద్వినియోగం చేసుకోలేకపోవటం గమనార్హం.
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది.
(ఆదివారం) నుంచి హాల్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను ఆఫ్ లైన్ లో, ఓఆర్ఆర్ పద్ధతిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.
ఏపీ నిరుద్యోగులకు గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిందితులను మరికొద్దిసేపట్లో పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్కు తరలించనున్నారు. అనంతరం నిందితులను కస్టడీలోకి తీసుకుని, విచారించాలని నిర్ణయించుకున్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు