Home » Group 1 aspirants
పారదర్శకంగా మెయిన్స్ పత్రాల మూల్యాంకనం జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. గ్రూప్ 1 పిటిషన్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Group 1 Prelims Exams : ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.