Home » Gujarat elections
గుజరాత్ నడియాడ్లోని అంకిత్ సోనీ అనే ఓటరు తన పాదాల ద్వారా ఓటు వేసి అందరి మెప్పు పొందారు. ఎందుకంటే ఆయనకు రెండు చేతులు లేవు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.
ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో చేసింది. సాంకేతికంగా చూసుకుంటే విపక్షాల ఓట్లు చీలడం అధికార పార్టీకి లాభాన్ని చేకూర్చడం అనేది జరిగేదే. కానీ, ఒకరి పోటీని ఈ విధంగా తప్పు పడుతూ ఆరోపణలు చేయడం ఆరోగ్యకరం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ �
గుజరాత్ నాకిచ్చిన బలం కాంగ్రెస్ పార్టీని చాలా బాధపెట్టింది. ఒక కాంగ్రెస్ నేత ఇక్కడికి వచ్చి నా సామర్థ్యం ఏంటో చూస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరో ఏవేవో అన్నారు. నన్ను ఇంకా తిట్టించడానికి, ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఖర్గేను ఇక్కడికి �
గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగా.. తొలివిడతలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చే�
వ్యాస్ సమర్పించిన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు తెలిపారు. ఓ కాంగ్రెస్ నేత తెలిపిన వివరాల ప్రకారం, వ్యాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధ్పూర్ నియోజకవర్గంలో తనకే అత్యధిక ప్రజ
చూస్తూ ఉండండి.. పంజాబ్లో తొందర్లోనే 51 లక్షల కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేని రోజు వస్తుంది. వారి బిల్లు సున్నాకు పడిపోతుంది. అలాగే గుజరాత్లో కూడా ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ను ఇస్తాం. ఢిల్లీలో 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇ�
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని..జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలుస్తుందని, ప్రధాని మోదీకి..గట్టి పోటీ ఇవ్వగలమని జోష్యం చెప్పారు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. విజయానికి ప్రతీకగా మోదీకి గౌరవ వందనం సమర్పించాలని పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు