-
Home » Gujrath
Gujrath
అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి
గుజరాత్ తీరంలో ఇజ్రాయెల్ అనుబంధ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి జరిగిందని కోస్ట్ గార్డ్ తెలిపింది. పోర్బందర్ పోర్టుకు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది....
Sundar Pichai thanks PM Modi : ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ...ఏం చర్చించారంటే...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం రాత్రి భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ యొక్క నిబద్ధతపై జరిగిన సమావేశానికి సుందర్ పిచాయ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.....
Heart Attack : గర్బా డాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి
గర్బా డాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో వెలుగుచూసింది. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన 19 ఏళ్ల వినీత్ మెహుల్భాయ్ కున్వారియా గర్బా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కుప్పకూలిపోయాడు....
Gujarat : గుజరాత్లో కూలిన వంతెన…నదిలో పడిన 10 మందిని రక్షించారు
గుజరాత్ రాష్ట్రంలో పాత వంతెన కూలిపోయిన ఘటనలో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సురేంద్రనగర్ జిల్లాలోని వస్తాడి ప్రాంతంలో పాత వంతెన కూలిపోవడంతో డంపర్, మోటారుసైకిళ్లతోపాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి.....
Sharad Pawar : గుజరాత్లో లాక్టోఫెర్రిన్ ప్లాంట్కు శరద్ పవార్ ప్రారంభోత్సవం
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ల మధ్య ఉన్న బంధం మరోసారి వెలుగుచూసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ అహ్మదాబాద్లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిశారు....
IMD Issues Yellow Alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది....
PM Modi birthday : మోదీ జన్మదినోత్సవ వేళ ఆటోవాలాల బంపర్ డిస్కోంట్ ఆఫర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ పరిధిలోని సూరత్ నగరంలో ఆటోవాలాలు ప్రయాణికులకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు....
Nuclear Power Plant : గుజరాత్ అణు విద్యుత్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం
దేశంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. గుజరాత్లోని కక్రాపర్లో భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి 700 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించిందని ప్రధాని నరేంద్ర మోదీ తె�
BJP Election Expenditure : 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందంటే…
BJP Election Expenditure : గత ఏడాది గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల ప్రచార వ్యయం చూస్తే షాకవుతారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి, అభ్యర్థుల నిధుల కోసం రూ.209.97 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సాక్షాత్తూ ఆ పా�
Ahmedabad Hospital : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..100 మంది రోగుల తరలింపు
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ హాస్పిటల్ బేస్మెంట్లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయని సాహిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు....