Home » gulf countries
గల్ప్ దేశాలకు పంపిస్తామంటూ ఓ యువతి ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసింది. పైగా..
రూ.2000 నోట్ల రద్దుతో భారతదేశంలోనే కాదు విదేశాల్లోకూడా భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు.గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు.. రూ.2వేల నోట్లు మార్చుకోవటానికి నానా తిప్పలు పడుతున్నారు.
డ్యాన్స్ క్లాసుల పేరుతో బ్రియెన్ వాష్ చేసే వారిని ఎందుకు అడ్డుకోవడం లేదని, ఇందుకు సంబంధిత కమ్యూనిటీకి చెందిన పెద్ద బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 3న మతమార్పిడులకు వ్యతిరేకంగా దీసా పట్టణంలో హిందూ సంఘాలు చేసిన నిరసన చేపట్టాయని గుర�
గల్ఫ్ దేశాలు భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయా? గల్ఫ్లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది? గల్ఫ్ నుంచి ఆయిల్ దిగుమతులు ఆగిపోతే ఏం జరుగుతుంది? వివాదం మరింత ముదిరితే గల్ఫ్ కంట్రీస్లో ఉండే భారతీయ కార్మికుల భవిష్యత్ ఏంటి? అసలీ
మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. భారత్, గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15దేశాలు భారత్పై మండిపడుతున్నాయి. ఈ ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశాలున్నట్లుగా..
Rachakonda police arrested a gang : ఆర్థిక ఇబ్బందులున్న యువతులే వారి టార్గెట్.. విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించుకోవాలనుకున్నవారే వారి పెట్టుబడి.. అటువంటి ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. వర్కింగ్ వీసాల పేరుతో విజిటింగ్ వీసాలు ఇచ్చి విదేశాలకు పంపి�
25 lakh people migrated from AP to Gulf countries : ఏపీ నుంచి కూడా లక్షలాది మంది గల్ఫ్ దేశాలకెళ్లారు. రాయలసీమ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్లినవారంతా బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కోవిడ్ ముందు ఉపాధి కోల్పోయి రాష్ట్రానికి వచ్చేసిన వారిలో కొందరు ఇ�
లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన పేలుడుతో విశాఖ ఉలిక్కిపడింది. అక్కడ జరిగిన పేలుళ్లలో సుమారు 70 మందికి చనిపోగా..4 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాంలో ప్రమాదం జరిగినట్లు, పేలుళ్లకు ప్రధాన కారణం..అమ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది