Home » guntur district
పార్టీలు శృతి మించిపోతున్నాయి. పేరు బర్త్ డే పార్టీ..అయితే ఇక్కడ జరిగేది మరోటి. వేడుకలకు వచ్చే వారికి మస్తు..మస్తుగా ఎంజాయ్ చేసేందుకు వీలుగా..కొంతమంది రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అయితే..మొన్నటి వరకు నగరాల్లో ఉన్న ఈ కల్చర్..తెలుగు రాష్ట్ర�
పద్నాలుగేళ్ల లోపు పిల్లలను పనికి పంపడం నేరం. కానీ ఆ పదేళ్ల బాలిక పశువుల కాపరిగా మారింది. రోజుమాదిరిగా పొలానికి పశువులను తోలుకెళ్లిన ఆ బాలికపై ఓ ఇద్దరు మృగాళ్ల కన్ను పడింది.
%%title%% కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. కరోనా పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాచింది. కరోనా పరీక్షల కోసం వస్తున్నవారి సంఖ్య అమాంతం పెరిగింది.. దీంతో అధికారులు చేతులెత్తేశ�
గుంటూరు జిల్లా పరిధిలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రం అరుదైన పక్షులకు పేరు గాంచింది. వీటితో పాటు మరో అరుదైన క్షీర జాతికి చెందిన నీటి కుక్కలకు(అట్టర్) ఆవాసంగా మారింది.
https://youtu.be/0YPTUZ8wcZw
Man killed in Guntur District Clash for Fifty rupees:గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 50రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందగా.. స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పాల డైరిలో రూ.50 అప్పు విషయంలో యువకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో గుమస్తా బాజి అనే
woman and man commits suicide over illegal affair guntur district : వివాహేతర సంబంధం కుటుంబ సభ్యులకు తెలిసిపోయిందని భయపడిన ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రియురాలు చనిపోగా ప్రియుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్�
teacher misbehave with student mother in gunturu district : విద్యార్ధులకు పాఠాలు చెప్పి వారికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి వక్రబుధ్దితో వ్యవహరించాడు. తన దగ్గర చదువుకునే విద్యార్ధుల తల్లిని కోరిక తీర్చమని బలవంతం చేసి దాడి చేశాడు. గుంటూరు జిల్లా బె�
bowenpally kidnap case : బోయిన్పల్లి కిడ్నాప్ ముఠా నాయకుడు శ్రీనుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్లో గుంటూరుకు చెందిన మాడాల శ్రీను కీలకంగా వ్యవహరించాడు. భూమా అఖిలప్రియ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా శీనుకు పేరుంది. నంద్యాల ఉపఎన్నికల్లోనూ అతడు కీల�