guntur district

    వారంరోజుల్లో పెళ్లి : ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి హత్యాయత్నం

    December 17, 2020 / 10:37 AM IST

    AP : Assassination attempt on a young woman outside the house : ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని గట్టుకిందపల్లి గ్రామంలో దారుణం జరిగింగి. ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఆ యువతికి మరో వారం రోజుల్లో వివాహం జరుగనుంది. ఈ క్రమంలో ఇంటి �

    ప్రియుడి మోజులో కిరాతకం…..మేకులు కొట్టిన కర్రతో కన్నబిడ్డలను చావబాదిన తల్లి

    October 28, 2020 / 01:11 PM IST

    Son Brutally Beaten by Mother,  she Involved in live-in relationship, in Guntur district : వివాహేతర సంబంధం మోజులో కన్నతల్లి కిరాతకంగా ప్రవర్తించింది.ప్రియుడితో ఏకాంతంగా గడపటానికి అడ్డుగా ఉన్నాడని కన్న బిడ్డలను  దారుణంగా హింసించింది. మేకులు కొట్టిన కర్రతో కొట్టి ఇంటి నుంచి గెంటేసింది. గుంటూరు జ

    బాలుడిని.. కొట్టి చంపి..గోతంలో వేసి

    September 21, 2020 / 12:11 PM IST

    brutal murder  : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన బాలుడు దావల యశ్వంత్ కుమార్ (8) దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని డెడ్ బాడీ గొరిజవోలు, సంక్రాంతి పాడు మధ్యలో ఉన్న వాగులో ఆదివారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన �

    పెళ్లి పందిట్లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్..గొంతు కోసి దారుణ హత్య

    November 8, 2019 / 05:21 AM IST

    చిత్తూరు జిల్లా  కురబలకోట మండలం చేనేత నగర్‌లో దారుణం జరిగింది. గురువారం (నవంబర్ 7) ఐదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చి శుక్రవారం ఉదయానికి కల్లా పెళ్లి ఇంటి ముందు పడేసి పోయా�

    వ్యాన్ – ఆటో ఢీ: నలుగురు మృతి 

    November 1, 2019 / 04:12 AM IST

    గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మంగళగిరి మండలం పెద్ద వడ్లపూడిలో ఓ పాల వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. తెనాలి నుంచి మంగళగిరి వెళ్తున్న పాలవ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటన

    ఏం జరిగింది : ఇంట్లో మంటలు..తల్లీ కొడుకు సజీవ దహనం

    September 14, 2019 / 05:19 AM IST

    గుంటూరు జిల్లా పిడుగురరాళ్ల మండలం ఆదర్శ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. శనివారం (సెప్టెంబర్ 14) ఉదయం  ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడు సజీవంగా దహనమైపోయారు. తల్లి షేక్ జాంబి, కుమారుడు మౌలాలి ఈ ప్రమాదానికి బలైపోయారు.  షార్ట్ స

    హ్యాపీ రిసార్ట్స్ దగ్గర రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

    September 13, 2019 / 04:04 AM IST

    గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు పభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలం హ్యాపీ రి�

    2జిల్లాల్లో జగన్ ప్రచారం

    March 24, 2019 / 02:41 AM IST

    అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష

10TV Telugu News