Home » guntur district
నిబంధనలు ఉల్లఘించి నడుస్తున్న సినిమా థియేటర్లపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా థియేటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు 100కుపైగా సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు.
తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్రను రేపు ముగించనున్నారు. రేణిగుంట సమీపంలో 20 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జేఏసీ నేతలు.
మూడు టన్నుల ఐరన్ స్క్రాప్తో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు సూర్య శిల్పశాల శిల్పులు.
పైళ్లై కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువు కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు. పెళ్లైన 16 రోజులకే అనుమానాస్పదంగా మృతి చెందింది.
భర్తను వదిలేసి వచ్చిన మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి... కామంతో కళ్లు మూసుకుపోయి ఆమె కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వాళ్లిద్దరిదీ ఒకే ఊరు...యుక్త వయస్సులో ఉండంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లి తండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు.
మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలో భక్షిస్తుంటే స్ధానికులు దేహశుద్ధి చేసి బుద్ది చెప్పిన ఘటన గుంటూరు జుల్లాలో చోటు చేసుకుంది.
పిల్లలంటే సహజంగా ఆటలు, అందులో గొడవలు కూడా సహజమే. అయితే, ఒక్కోసారి ఈ పిల్లల గొడవలకు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇద్దరు పిల్లల మధ్య గొడవ పెద్దల వరకు వెళ్ళింది. ఏదో సర్దిచెప్పాలి.. లేదంటే కాస్త భయపెట్టి మళ్ళీ గొడవలు జరగకుండా
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన జవాను మరుప్రోలు జశ్వంత్రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరుగుతున్నాయి. అంతకు ముందు జశ్వంత్రెడ్డి పార్ధివ దేహానికి హోంమంత్రి సుచరిత, పలువురు అధికారులు నివాళులు అర్పించారు. అంతకుముంద�
దేశ సరిహద్దుల్లో జమ్ముకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కర మూకలతో పోరాడుతూ అమరుడైన గుంటూరు జిల్లాకు చెందిన వీర జవాన్ జశ్వంత్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. రాజౌరీ జిల్లాలో జరిగిన కాల్పుల్లో.. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన మ�