Home » guntur district
ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో బలానికి మందులు అని HIV ఇంజెక్షన్ వేయించాడని భార్య ఆరోపిస్తోంది. ఎయిడ్స్ పాజిటివ్ తో బతకడం ఎలా అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది.
ప్రేమోన్మాది దాడిలో బలైన మెడికో విద్యార్థిని తపస్వి స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలో తపస్వి హత్య వార్త తెలిసి ఆమె తాత, నాన్నమ్మలు కుప్పకూలిపోయారు.
ఏపీ పోలీసులు రేపిస్టులను రక్షిస్తు బాధితులను వేధిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ పెట్టేవారిని కాపాడుతూ ఇళ్లు కోల్పోయినవారిని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులన పరామర్శించటానికి ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. పవన్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో పవన్ కు పోలీసులకు మధ్య వా
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడమే దీనికి కారణం. వైసీపీ నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ టీడీపీ నేతలు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట లో నిన్న కిడ్నాప్ కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి రామాంజనేయులును దుండగులు హత్య చేశారు. అతని మృతదేహాన్ని పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద గుర్తించారు.
పల్నాడులో దారుణం చోటు చేసుకుంది. గురుజాల రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు ఒడిషాకు చెందిన మహిళ(30)గా గుర్తించారు. మహిళతో పాటు 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. మహిళపై
ఉదయం పనికి వెళతాడు. మధ్యాహ్నం ఓ కునుకేస్తాడు. ఎక్కడ దొంగతనం చేయాలో అందులో తెలుస్తుందట. దొంగతనం చేయాల్సిన ప్రాంతం డిసైడ్కాగానే అక్కడికి వెళ్లిపోతాడు. రెక్కీ నిర్వహించి తాళం వేసిన..
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ రేపు మార్చి14వ తేదీన జరుగుతుంది. అమరావతిలోని మంగళగిరి సమీపం ఇప్పటం గ్రామంలో పార్టీ సభ జరుగుతుందని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.
వృధ్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక కన్నకొడుకు తల్లిని కాలితో తన్ని,నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది.