Home » Guntur MP
కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా..
రాజకీయాల్లోకి వస్తున్నట్లు అంబటి రాయుడు ఇప్పటికే ప్రకటన చేశారు. దాంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ప్రభుత్వ అవేర్ నెస్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.