Home » guntur police
బీటెక్ విద్యార్థిని రమ్య హంతకుడి కోసం గుంటూరు పోలీసులు వేట ప్రారంభించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు సేకరించారు.
గుంటూరు పట్టణంలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు.. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు
రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నారు.
గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు బాలుర మర్డర్, మిస్సింగ్ మిస్టరీ వీడింది. కేసు విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయి. లైంగిక దాడి చేసి బాలురను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్లు చేసింది 19ఏళ్ల యువకుడు అని తెలిసి విస్తుప�
variety thief: సహజంగా దొంగతనం ఎప్పుడు చేస్తారు అంటే…దొంగతనం అలవాటు లేని వాళ్లు కూడా టక్కున చెప్పే సమాధానం రాత్రిపూట అని. ఆ సమయంలో అందరూ పడుకుంటారు కాబట్టి.. పని ఈజీగా పూర్తవుతుంది. కానీ ఈ దొంగ మాత్రం కాస్త వెరైటీ. కేవలం పగటిపూట మాత్రమే చోరీలు చేస్తాడ