Home » guntur
robbery in bank: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి SBI బ్యాంక్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలను బ్లాక్ చేసి.. గ్యాస్ కట్టర్లతో గేట్లు కట్ చేశారు దొంగలు. ఆ తర్వాత బ్యాంక్ లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. బ్యాంక్ నుంచి ఏకంగా 90 లక్షల రూపాయలను ద
Huge fire accident : గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చేపలమార్కెట్ లోని కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఓ సెల్ ఫోన్ షాప్ కాలి బూడిదైంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయిత�
cricket betting taking youth lives: ఐపీఎల్ ముందు వరకు ఆన్లైన్ గేమ్స్ యువత జీవితాలను బలిగొన్నాయి. ఆటల కోసం అప్పులు చేసి కొందరు…ఆటలాడొద్దని మందలించినందుకు మరికొందరు…ఉసురు తీసుకున్నారు. ఇక ఐపీఎల్ సమయంలో జోరుగా సాగిన బెట్టింగ్లు..మరెందరో జీవితాలను నాశనం �
Lover kills woman: ప్రేమన్నాడు.. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమన్న పాపానికి కిరాతకంగా కడతేర్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చి… ఆధారాల్లేకుండా చేశాడు. పోలీసులకు చిక్కకుండా రెండేళ్లు ఎంజాయ్ చేశాడు. చేసిన నేరం ఎప్పుడో ఒక
tadikonda mla undavalli sridevi: మీడియాలో ప్రసారం అవుతున్న ఆడియో తనది కాదని గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. తన ఆడియోలను మార్ఫింగ్ చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు సందీప్, నరేశ్ �
Sattenapalle kodela sivaram: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2019 ఎన్నికల్లో మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ నేత అంబటి రాంబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వా�
mla undavalli sridevi : గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి… తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇద్దరు వ్యక్తుల నుంచి తనకు ముప్పు ఉందని… పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు వైసీపీ కార్యకర్తల నుంచి తనకు
bapatla police arrested women, theft case : ఏపీ తెలంగాణాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం బాపట్లలో సంచలనం సృష్టించిన చోరీ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసి ఆమె వద్దనుంచి బంగారం,వెండి నగదు స్వా�
bail for rajadhani farmers: రాజధాని రైతులకు బెయిల్ మంజూరైంది. ఆరుగురు రైతులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు గుంటూరు జిల్లా జైలులో ఆరుగురు రైతులు ఉన్నారు. వారికి బేడీలు వేసి జైలుకి తీసుకెళ్లడం తీవ్ర దుమారం రేపిన సంగత�
CM Jagan attend CMO subordinate marriage : సీఎం పదవి అంటేనే 24×7 ప్రజా సంక్షేమం కోసం పాటుపడే హోదా అని అందరికీ తెలిసిన విషయమే. ఒకోసారి 24 గంటలసమయంకూడా సరిపోదు. రాష్ట్ర వ్యవహారాలు, కేంద్రంతో సంబంధాలు, పక్కరాష్ట్రాలతో సమన్వయం…మంత్రులు, అధికారులతో మంతనాలు…. పార్టీ వ్యవహ�