guntur

    సినీ ఫక్కీలో పట్టపగలే చోరీ : సైకిల్‌పై పెట్టిన డబ్బు సంచిని ఎత్తుకెళ్లిన దొంగలు

    February 17, 2021 / 06:33 PM IST

    Robbers steal Rs 35,000 in Guntur : గుంటూరు జిల్లాలో దోపిడి దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. నరసరావుపేట ఎస్బీఐ బ్రాంచ్‌ సమీంలో ఆంజనేయులు అనే రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి రూ.35వేలను చోరీ చేశారు. డబ్బులను తీసుకుని సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో దోపిడి చేశార�

    వైసీపీకి ఓటు వేయలేదని ఇళ్ల మెట్లు కూల్చివేత, గుంటూరు జిల్లాలో దారుణం

    February 16, 2021 / 11:52 AM IST

    municipal officials demolish house steps for not voting ycp: గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారులు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయలేదనే కారణంతో ఓ బిల్డర్ నిర్మించిన ఇళ్ల ముందు మెట్లు, ర్యాంప్ లను ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధిక�

    పంచాయతీ ఎన్నికలు, అధికార పార్టీ ప్రభంజనం

    February 10, 2021 / 03:42 PM IST

    AP Panchayat elections : ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభంజనం కొనసాగింది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. కౌటింగ్ సమయంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కన�

    నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది, ఎమ్మెల్యే రోజా

    February 5, 2021 / 05:09 PM IST

    mla roja fires on sec nimmagadda: ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్�

    ఏకగ్రీవాలు ఆపండి, ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో కీలక ఆదేశం

    February 5, 2021 / 12:36 PM IST

    sec nimmagadda ramesh kumar unanimous elections : రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పంచాయతీ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు బ్రేక్ పడింది. ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. చిత్తూ�

    గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల నియామకం, ఎస్ఈసీ ఆదేశాలు

    January 31, 2021 / 08:59 PM IST

    Collectors of Guntur and Chittoor : గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో వివాదానికి తెరపడింది. వారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమ�

    వికటించిన వ్యాక్సిన్‌.. ఆశ కార్యకర్త బ్రెయిన్‌ డెడ్‌

    January 24, 2021 / 07:55 AM IST

    guntur asha activist brain dead : భారతదేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే..అక్కడకక్కడ కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వ్యాక్సిన్ పై ప్రజల్లో భయాం

    పెళ్లికి పెద్దలు నిరాకరించారని : వివాహం చేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

    January 18, 2021 / 12:55 PM IST

    Love couple commits suicide : గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. వివాహం చేసుకుని ప్రేమజంట సూసైడ్‌ చేసుకున్నారు. వివేకానందనగర్‌లో ప్రేమికులు ప్రదీప్తి, కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య�

    బర్డ్ ఫ్లూనేనా..? : గుంటూరు జిల్లాలో మూడు రోజుల నుంచి చనిపోతున్న కాకులు

    January 6, 2021 / 07:27 PM IST

    Crows dying for three days in Guntur : భారత్‌కు కొత్తగా బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. అసలే కరోనా కరోనా కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న భారత్‌లో ఇప్పుడు కొత్తగా బర్డ్ ఫ్లూ ఎంటర్‌ అయింది. కరోనా నుంచి ఇంకా కోలుకోకముందే బర్డ్ ఫ్లూ ముంచుకొస్తోంది. దీని కారణంగా లక్షలాది ప

    DSP అయిన పోలీస్ కూతురికి పోలీస్ తండ్రి సెల్యూట్ : తండ్రిని మించిన తనయ

    January 4, 2021 / 12:04 PM IST

    AP police father Proud salutes daughter police officer  : పోలీసు డిపార్ట్‌మెంట్ లో పై అధికారులకు సెల్యూట్ చేస్తుంటారు. అది వారిమీద ఉండే గౌరవం. కానీ పోలీసు ఉద్యోగం చేసే ఓ తండ్రి తన కూతురుకి సెల్యూట్ చేశాడు. తండ్రిని మించిన తనయగా ఎదిగిన తన గారాల పట్టి ఆ తండ్రి పోలీస్ సెల్యూట్ చేశ�

10TV Telugu News