Home » guntur
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా యూపీఐ పేమెంట్ తో మోసానికి పాల్పడ్డాడు సైబర్ క్రిమినల్. ఏకంగా రూ.97వేలు నొక్కేశాడు.
ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. గుంటూరు 140 వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధించారు.
Cm Jagan Covid 19 Vaccine : ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. భారత్పేటలోని 140వ వార్డు సచివాలయాన్ని ఎంపీ మో�
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్
గుంటూరు జిల్లాలోని ఓ కుటుంబం వినూత్న ఒరవడికి తెరతీసింది. తమ కుమారుడి వివాహానికి హాజరవ్వాలనుకునేవారు తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ షరతు విధించింది.
woman arrested for running prostitution under matching centre in guntur : చీరల వ్యాపారం చేస్తూ… చీకటి వ్యాపారం కూడా చేస్తున్న మహిళను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో (0) లైనులో నివాసం ఉండే షేక్ లాల్బీ అలియాస్ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్ సె
గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు బాలుర మర్డర్, మిస్సింగ్ మిస్టరీ వీడింది. కేసు విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయి. లైంగిక దాడి చేసి బాలురను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్లు చేసింది 19ఏళ్ల యువకుడు అని తెలిసి విస్తుప�
జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ఆమెను సన్మానించారు. మ�
గుంటూరు జిల్లా సత్తెనపల్లి 7వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు.