Home » guntur
కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారితోట ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు పోలీసులు కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ నిందితులను గుర్తించే అవకాశముంది.
Guntur : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి సమయంలో పుష్కరఘాట్లోని ఇసుకలో ప్రేమ జంట కూర్చొని ఉండగా వారిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. యువకుడిని తాళ్లతో కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ�
ఎన్నో ఆశలతో మెట్టింట్లో అడుగుపెట్టిన యువతికి తొలిరాత్రే చేదు అనుభవం ఎదురైంది. మొదటి రాత్రే తాను సంసారానికి పనికిరానని భర్త చెప్పడంతో షాక్కు గురైంది.
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 15వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 19 పైసల నుంచి 30 పైసలు వరకు పెంచాయి. దీంతో మొత్తం 15 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్పై రూ.3.61, డీజిల్పై రూ.4.11 చొప్పున పెరిగిం�
MP Raghu Rama Krishna Raju : రాజద్రోహం కేసు కింద అరెస్టైన నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు విడుదల మరో నాలుగు రోజులు వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో సోమవారం రఘురామ న్యాయవాదులు ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశారు. కాగా సికింద్రాబాద్ మిలటరీ
కుమారుడు కరోనాతో మృతి చెందడం.. అనంతరం ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలవడంతో వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని ఉమాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైత�
పోలీసోళ్లు దొంగలను పట్టుకుంటారు.. ఇది కామన్.. పోలీసోళ్లు.. దొంగలు కలిసిపోతే.. ఇంకేముంది.. విద్వంసమే కదా? ఏపీలోని ఓ పోలీస్ దొంగల ముఠాతో చేతులు కలుపి.. దోపిడీలు చేయించి దొంగిలించిన సొమ్ముతో ఆస్తులు కూడబెట్టాడు. చివరికి విషయంలో వెలుగులోకి రావడంతో �
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు అయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడిలో ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
కోవిడ్ విశ్వరూపమేంటో గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. ఎటు చూసినా తగలబడుతున్న చితులే కనిపిస్తాయి.