Home » guntur
పులిచింతల ప్రాజెక్టు వద్ద స్టాప్ లాక్ గేట్ పనులు పూర్తయ్యాయి. విరిగి పడిన 16 వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ను నిపుణులు అమర్చారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుసు భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఏపీలోని గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో ఇవాళ ఉదయం 7.15 నుండి 8.20 గంటల మధ్య భూమి కంపించింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నలంద ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు గ్యాంగ్వార్కు పాల్పడ్డారు. సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య శనివారం కళాశాల వద్ద ఘర్షణ జరిగింది. చిన్న గొడవగా ప్రారంభమై కర్రలు బ్యాట్లతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘ
రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నారు.
పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో అధికారులు మరమ్మతులు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన వలస కూలీల జీవితాలు మంటల్లో కాలి బుడిదయ్యాయి. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనమయ్యారు.
కార్లకు అధిక మొత్తంలో అద్దె చెల్లిస్తామంటూ కార్లను అద్దెకు తీసుకుని, వాటిని తాకట్టు పెట్టి, ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. ఏపీలోని గుంటూరు జిల్లాలోని బాపట్లకు చెందిన జవాన్ మరుపోలు జశ్వంత్ రెడ్డి కశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు క
గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం పీకల వాగులో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యమయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసు బాధితురాలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.