Home » guntur
కరోనా విలయతాండవం ఎలా ఉంటుందో.. గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. బొంగరాల బీడు స్మశాన వాటికలో నిత్యం పదుల సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
గుంటూరులో ఘరానా దోపిడీ జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో రూ.9 లక్షలు డ్ర�
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆ�
Mother and daughter ends her life due to love affair : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన కూతురు మరోకరిని ప్రేమించటం ఇష్టంలేని తల్లి కూతుళ్లు గొడవపడ్డారు. మొగుడుకన్నా ప్రేమించిన వాడే ఎక్కవని కూతురు … కూతురువ్యవహారం నచ్చని తల్లి ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవటం�
విమానం ఎక్కడం సామాన్యులకు కల లాంటిది. కానీ తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు విమానంలో విహరించడమే కాదు.. ఏకంగా దాన్ని నడిపే అవకాశం కూడా లభించింది.
కనీవిని ఎరుగని విచిత్రమైన వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. ఓ గ్రామంలో మగాడికి వితంతు పింఛన్ మంజూరు అవుతోంది. కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పసిగట్టలేకపోవడం మరింత విడ్డూరం.
ఏదైనా కష్టమొస్తే పల్లెటూళ్లలో అందరూ అయినవారే అవుతారు. అలాంటిది ఆ వ్యక్తి కరోనాతో మరణించాడని తెలియగానే బంధువుల్లో ఒక్కరూ దగ్గరకు రాలేకపోయారు.
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా యూపీఐ పేమెంట్ తో మోసానికి పాల్పడ్డాడు సైబర్ క్రిమినల్. ఏకంగా రూ.97వేలు నొక్కేశాడు.
ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. గుంటూరు 140 వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకున్నారు.