Home » guntur
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు.
బెజవాడను చెడ్డీ గ్యాంగ్ బేజారెత్తిస్తోంది. ఏపీలోని కృష్టా, గుంటూరు జిల్లాలే కాకుండా విజయవాడలో వరుస దోపిడీలో పాల్పడుతు పోలీసులకు సవాల్ విసురుతోంది.
గుంటూరు నగరo పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి సుప్రజ తెలిపారు.
దొంగలకు డబ్బు కావాలి కానీ అది దేవుడి సొమ్మా, ప్రజల సొమ్మా అనే దానితో సంబంధం లేదు. దోచుకోవాలి అంతే.. చాలా ప్రదేశాల్లో సరైన రక్షణ లేని ఆలయాల్లో హూండీలు చోరీకు గురవుతూ ఉంటాయి.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్కు నోటీసులు జారీ చేసింది.
కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కామంతో కళ్లు మూసుకుపోయి నీచానికి ఒడిగడుతున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ పోలీసులు మరో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మీడియాలో వచ్చిన విజువల్స్
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా కులాలు, మతాలను పట్టుకుని వేలాడుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం పేరుతో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి ప్రాణం తీసి హంత
పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న వేళ అందరి చూపు ఎలక్ట్రిక్ స్కూటర్ల పై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే
సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతిని ప్రేమించానని మాయమాటలు చెప్పి ఆమెనుంచి లక్షల రూపాయల డబ్బులు గుంజుకున్నాడు.