Home » guntur
దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచారయత్నం ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ కూలీ పనుల కోసం దుగ్గిరాలకు వచ్చింది.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 15,000రూ నుండి 21,500రూ వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్ ను దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందన్నారు. కారులో వెళ్తుంటే పాడెపై మోసుకెళ్లినట్లుందని జనం అంటున్నారని పేర్కొన్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిన్న క్రమంలో జనసేన ఫ్లెక్సీలను కొంతమందితొలగించారు
ముగిసింది అనుకున్న గుంటూరు జిన్నా టవర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
గుంటూరులో జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేశారు అధికారులు. టవర్ కు రంగులు మార్చటమే కాదు పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అమరావతిలోని మద్దూర్ సెంటర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. విద్యానగర్ లోని ఐటీసీ సంస్థ నిర్మించిన స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో కారు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి..
గుంటూరులోని మహ్మద్ అలీ జిన్నా టవర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.