Home » guntur
రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్ ను దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందన్నారు. కారులో వెళ్తుంటే పాడెపై మోసుకెళ్లినట్లుందని జనం అంటున్నారని పేర్కొన్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిన్న క్రమంలో జనసేన ఫ్లెక్సీలను కొంతమందితొలగించారు
ముగిసింది అనుకున్న గుంటూరు జిన్నా టవర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
గుంటూరులో జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేశారు అధికారులు. టవర్ కు రంగులు మార్చటమే కాదు పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అమరావతిలోని మద్దూర్ సెంటర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. విద్యానగర్ లోని ఐటీసీ సంస్థ నిర్మించిన స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో కారు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి..
గుంటూరులోని మహ్మద్ అలీ జిన్నా టవర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
గుంటూరులోని మహ్మద్ అలీజిన్నా టవర్ను కూల్చేయాలని అని లేదంటే బీజేపీ కార్యకర్తలే ఆ పని చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద పిలుపినిచ్చారు.
గుంటూరు జిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురువ్యక్తులను అరెస్ట్ చేసి 45 లక్షల రూపాయల నకిలీ నోట్లను సీజ్ చేశారు.