Home » guntur
ఈ నెల 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 4 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
అగ్నిపథ్ ఆందోళనల ప్రభావం రైల్వేశాఖపై పడింది. వివిధ రాష్ట్రాలలో రైల్వే స్టేషన్లే లక్ష్యంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.
ధూళిపాళ్లకు వ్యతికేంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్న క్యాంటీన్ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ కూల్చేసిన చోటే క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రయత్నించడం..(Mangalagiri Anna Canteen)
గుంటూరులో వ్యవసాయ యాంత్రీకరణ మేళా
గుంటూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటంలేదని ఒకయువతిని ఆమె తల్లిని బ్లేడ్ తో గొంతుకోసాడు. అనంతరం రెండంతస్తుల పైనుంచి కిందకు దూకాడు.
అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతులు తమ ఐదేళ్ల చిన్నారి ఆరాధ్యను చిన్న కంటికురుపు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఆ క్షణాన వారికి తెలియదు. తమ చిన్నారి అనారోగ్యానికి మించిన నిర్లక్ష్య రోగం అక్కడి స
Duggirala MPTC Padmavati : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవి (ఎంపీపీ) ఎన్నిక ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన ఉత్కంఠని, ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎంపీపీ ఎన్నికలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. చివరికి దుగ్గిరాల ఎంపీపీగా వై�
దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచారయత్నం ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ కూలీ పనుల కోసం దుగ్గిరాలకు వచ్చింది.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 15,000రూ నుండి 21,500రూ వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.