Home » guntur
కుంచాల రవితేజ అనే ఎస్ఐ, తాను సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నామని యువతి తెలిపారు. పెళ్లి చేసుకోవాలని అడిగితే చేసుకోనని అంటున్నారని పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలో ఓ తెలుగువాడు చిక్కుల్లో పడ్డాడు. అదీ స్వస్తిక్ గుర్తు ఇంటికి గుమ్మానికి పెట్టుకోవడం వల్ల జైలు పాలయ్యాడు.. దాంతో ఏం సమస్య అంటారా? స్వస్తిక్ను చూసి జర్మనీలోని నాజీల గుర్తుగా ఓ అరబ్బు పొరబడటంతో ఈ సమస్య వచ్చింది.
Fake Priest : ఆ ముగ్గురు యువతులతో చిలకలూరిపేటలో నగ్న పూజలు చేశాడు నకిలీ పూజారి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు.
గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
గుంటూరులోని కొందరు వ్యక్తులకు కళ్యాణి అనే మహిళ బినామీగా ఉంటుందని అనుమానం ఉందని, మారుమూల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంట్లో డబ్బులు, నగలు ఎందుకు ఉన్నాయో ఆరా తీస్తున్నామని సీతారామయ్య అన్నారు. ఇంట్లో డబ్బు ఉందని తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంట�
ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత, ఉయ్యూరు శ్రీనివాస్ కు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయూమర్తి తిరస్కరించారు. ఈ కేసులో 304(2) సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రిలయన్స్ జియో సంస్థ ముందుగా 5జీ సేవల్ని ఏపీలో ప్రారంభించింది. త్వరలోనే మిగతా నెట్వర్క్స్ కూడా 5జీ సేవలు ప్రారంభించబోతున్నాయి. ప్రస్తుతం జియో సంస్థ ఏపీలోని ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభించింది.
గుంటూరు జిల్లాలోని తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆన్లైన్లో కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించిందో యువతి. ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ ముఠా దోపిడీకి పాల్పడింది. ట్యాక్స్ పేరుతో ఆమె నుంచి రూ.16 లక్షలు కాజేసింది.
ప్రాణం తీసిన ప్రేమ