Home » guntur
ఏపీలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679 పరీక్షలు నిర్వహించగా.. 839 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం 30 వేలకు దిగువన నమోదైన కేసులు.. గురు, శుక్రవారాల్లో 30 వేలు దాటాయి.
గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో జాగీలతో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో గాలింపు చర్యలు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. మాచర్ల మండలంలోని రాయవరంలో మాజీ జవాన్ కాల్పులు జరుపడంతో ఒకరు మృతి చెందారు. పొలం వివాదంతో ప్రత్యర్థి వర్గంపై సాంబశివరావు కాల్పులు జరిపాడు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు.
ఎవరినైనా పాము కరిస్తే భయపడిపోతారు. కానీ ఓ వ్యక్తి చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోయారు. కాటేసిన పామును తనతో పాటు తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు.
శనివారం కాకాని రోడ్డులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని యువకుడు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ముద్దాయ
గుంటూరు పట్టణంలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు.. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు
గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తుందనే కారణంతో కన్నకూతురిని హత్య చేశారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా...మృతదేహాన్ని దహనం చేశారు.