Home » guntur
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధానిప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై రామకృష్ణారెడ్డి స్పందించారు. నేను కనిపించటంలేదు అనే విషయం అవాస్తవం అని..నేను ఇక్కడే ఉన్నానని ప్రకటించారు. మా కుటుంబంలో ఓ పెళ
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తప్ప రాజధానిపై ప్రభుత్వం దిగిరాదని టీడీపీ అంటోంది. రాజధాని కోసం రాజీనామాలు చేస్తే.. టీడీపీ పోటీ చేయబోదని కూడా స్పష్టం చేసింది. ల్యాండ్
తెలంగాణలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు
రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని..అక్కడే ఉంచాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. అవసరమైతే 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
ఏపీలో కాల్మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది.
గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన, ప్రజా సంఘాల నేతలు అ�
గుంటూరులోని రామిరెడ్డి నగర్లో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు ఇంటర్ చదివే విద్యార్థి. ఇంట్లో ఆడుకుంటున్న పాపపై లక్ష్మణరెడ్డి ఇంటర్ చదివే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక ఇంట్లో పై పోర్షన్ లో ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థి లక్ష్మణరెడ్డి �
టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మించిన టీడీపీ కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. దానిని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని �
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో కలకలం రేపిన బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపైన బాలుడు సేఫ్ గా ఉన్నాడు.