Home » guntur
గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అబ్రహం అనే వ్యక్తిని కూడా
దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న(డిసెంబర్ 3,2019) శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
ఏపీలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేచింది. టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు పార్టీ మార్చాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం మంత్రులను రంగంలోకి దించింది. ఈ మేరకు కొడాలి నాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బాలి�
అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, స్కీమ్ లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో పథకాన్ని ప్రారంభించింది. అదే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. రోగులకు
గుంటూరులో సీఎం జగన్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ పక్షాలు పదే పదే నా మతం గురించి..విమర్శలు చేస్తున్నారనీ..వారికి ఇదే నా సమాధానం అంటూ..‘‘మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం’’ అని అన్నారు. ప్రజలందర�
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొత్త పథకాలు ఆవిష్కరిస్తున్న సీఎం జగన్.. మరో స్కీమ్ కి శ్రీకారం చుట్టారు. సోమవారం(డిసెంబర్ 2,2019) నుంచి మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే పథకానికి శ్రీకా�
గుంటూరు జిల్లా కొల్లిపొరకలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇసుక కోసం గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఇసుక తవ్వకాల్లో తలెత్తిన వివాదం కాస్తా..ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. అన్నవరపు లంక
ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు ఓ బుడతడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజని. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమాత్రం దర్పం లేకుండా ప్రజల్లో చక్కగా కలిసిపోతుంటారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ ప్రజల్ని కలుస్తు..వారిని పలకరిస్త�
అప్పు ఇవ్వడమే అతడి పాలిట శాపమైంది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని కోరడం ప్రాణం తీసింది. స్నేహితుడే చంపేశాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తి దారుణ
లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిది