Home » guntur
ఆస్తికోసం కన్న తల్లినే హత్యచేసిన ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి వేరేవారికి రాస్తుందేమో అనే భావనతో కన్న తల్లి అనే కనికరం లేకుండా భర్త , బావతో కలిసి హత్యకు పాల్పడి బంగారం డబ్బును నగలను దోచుకెళ్ళింది ఓ కన్న కూతురు. దొరికి పోతామో�
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గుంటూరు లో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వైసీపీ నేతలు దోచుకు�
కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. కుటుంబంతోపాటు పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లొంగిపోయారు. ఆత్మకూరు పోలీసులపై దుర్భాషలాడిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాడుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి కోర్టు ఇచ్చిన సూచనల మేర రూ.50వేలు పూచీకత్తు కట్టడం
వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నార�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాంకు బెయిల్ మంజూరు అయింది. నరసరావుపేటలో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఎదుట లొంగిపోయిన శివరాంకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. టీడీపీ హయాంలో తండ
గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు.
గుంటూరులో సీనియర్ యూరాలజిస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నగర మాజీ అధ్యక్షుడు, డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య డెంగీ జ్వరంతో మృతి చెందాడు.
అమ్మ అంటే దైవంతో సమానం. పిల్లలను కడుపులో పెట్టుకుని చూసుకునేది తల్లి మాత్రమే. పిల్లలకు ఏ కష్టం వచ్చినా విలవిలలాడిపోతోంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. అదీ