guntur

    ఈ కూతుళ్లకు ఏమైంది : తెలంగాణలో కీర్తి రెడ్డి.. ఏపీలో భార్గవి..

    November 1, 2019 / 06:18 AM IST

    మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్... ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే

    కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె

    October 31, 2019 / 01:33 PM IST

    ఏపీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమార్తె  పూనాటి విజయలక్ష్మి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్, అడపాల  సాయి పెట్టిన 420, 506  బెదిరింపులు, అక్రమ వసూళ్లు  కేసులకు సంబంధించి, అక్టోబరు 31, గురువారం ఆమె నరసరావు పేట కోర్టులో లొంగి

    గుంటూరులో మరో కీర్తిరెడ్డి : ఆస్తి కోసం తల్లిని చంపిన కూతురు

    October 31, 2019 / 10:59 AM IST

    ఆస్తికోసం కన్న తల్లినే హత్యచేసిన ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి వేరేవారికి రాస్తుందేమో అనే భావనతో   కన్న తల్లి అనే కనికరం లేకుండా భర్త , బావతో కలిసి హత్యకు పాల్పడి బంగారం డబ్బును నగలను దోచుకెళ్ళింది ఓ కన్న కూతురు. దొరికి పోతామో�

    నారా లోకేష్ ఇసుక దీక్ష

    October 30, 2019 / 07:34 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గుంటూరు లో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి  వైసీపీ నేతలు దోచుకు�

    షాకింగ్ : వరకట్నం కోసం ఆరేళ్ల పిల్లలు కూడా వేధించారు

    October 30, 2019 / 02:43 AM IST

    కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. కుటుంబంతోపాటు పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఇసుక కొరతపై నారా లోకేశ్‌ నిరసన దీక్ష

    October 29, 2019 / 01:51 PM IST

    ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్‌ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.

    కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

    October 25, 2019 / 10:40 AM IST

    గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లొంగిపోయారు. ఆత్మకూరు పోలీసులపై దుర్భాషలాడిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాడుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి కోర్టు ఇచ్చిన సూచనల మేర రూ.50వేలు పూచీకత్తు కట్టడం

    అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం : చంద్రబాబు

    October 3, 2019 / 03:55 PM IST

    వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నార�

    కోడెల శివరాంకు కండీషనల్ బెయిల్

    October 1, 2019 / 02:22 PM IST

    ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాంకు బెయిల్ మంజూరు అయింది. నరసరావుపేటలో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఎదుట లొంగిపోయిన శివరాంకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.  టీడీపీ హయాంలో తండ

    బాణాసంచా పేలుడు : ముగ్గురు మృతి

    October 1, 2019 / 11:10 AM IST

    గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు.

10TV Telugu News