guntur

    రాష్ట్రం రావణ కాష్టంలా మారిందన్న చంద్రబాబు

    September 10, 2019 / 03:39 PM IST

    వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల మోడల్ పంచాయతీ తీసుకొచ్చారని విమర్శించారు.

    గుంటూరులో ఉద్రిక్తత : టీడీపీ-వైసీపీ వర్గీయుల ఘర్షణ

    September 10, 2019 / 05:20 AM IST

    గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధిశిరిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పలుమార్లు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు

    గుంటూరులో కాల్ మనీ : వడ్డీ వ్యాపారి అరెస్ట్ తో కలకలం

    September 7, 2019 / 12:19 PM IST

    గుంటూరులో కాల్‌మనీ  వ్యవహారం కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి  ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు రత్నారెడ్డిప�

    74 ఏళ్ల బామ్మకు IVF చేయటం బుద్ధిలేని పని

    September 7, 2019 / 10:55 AM IST

    గుంటూరులో 74 ఏళ్ల మంగాయమ్మ ఐవీఎఫ్‌ ద్వారా కవలలకు జన్మనిచ్చిన అంశం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఐవీఎఫ్‌ పద్ధతిలో 74 ఏళ్ల మహిళ కవలలకు జన్మనివ్వడంపై ఇండియన్‌ ఫర్టిలిటీ సొసైటీ ఘాటుగా స్పందించింది. చట్టప్రకారం 18 సంవత్సరాల లోపు వయసున్న యువతులకు.. 45 సంవ�

    వరల్డ్ రికార్డ్ : కవలలకు జన్మనిచ్చిన 74ఏళ్ల బామ్మ

    September 5, 2019 / 05:38 AM IST

    ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. బామ్మ అమ్మ అయ్యింది. మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. 74 ఏళ్ల వయసులో ప్రసవించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది

    వినాయకుడు మైలపడతాడని అడ్డుకున్నారు : వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి అవమానం

    September 3, 2019 / 02:26 AM IST

    గుంటూరు జిల్లా తుళ్లూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేని టార్గెట్‌ చేసి దూషణకు దిగారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తుళ్లూరు మండలం

    70వ వన మహోత్సవం : APSRTCలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు – సీఎం జగన్

    August 31, 2019 / 06:41 AM IST

    పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని…అందులో భాగంగా  APSRTCలో వేయి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం గుంటూరు జల్లాలో జరిగిన 70వ వన మహోత్సవంలో ఆ�

    వన మహోత్సవం : గుంటూరుకు సీఎం జగన్

    August 31, 2019 / 01:14 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్‌ స్వయంగా మొక్కలు �

    ఐదురోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య !

    August 30, 2019 / 11:22 AM IST

    గుంటూరు జిల్లా గురజాలలో దారుణం జరిగింది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల నన్నపురెడ్డి సుభాష్ అనే బాలుడు హత్యగావించబడ్డాడు. బాలుడి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రక్తం మరకలతో షర్ట్, నిక్కర్ తోపాటు బాలుడికి సంబంధించిన పుర్రె, ఎముకల ఆనవాళ్�

    కోడెల కుటుంబానికి బిగ్ షాక్

    August 29, 2019 / 02:51 PM IST

    టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి ఆర్టీఏ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. కోడెల కుమారుడు శివరామకృష్ణకి చెందిన హీరో షోరూమ్ డీలర్ షిప్ ని రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ కి వాహనాల �

10TV Telugu News