Home » guntur
గుంటూరులో కాల్మనీ వ్యవహారం కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు రత్నారెడ్డిప�
గుంటూరులో 74 ఏళ్ల మంగాయమ్మ ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన అంశం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఐవీఎఫ్ పద్ధతిలో 74 ఏళ్ల మహిళ కవలలకు జన్మనివ్వడంపై ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ ఘాటుగా స్పందించింది. చట్టప్రకారం 18 సంవత్సరాల లోపు వయసున్న యువతులకు.. 45 సంవ�
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. బామ్మ అమ్మ అయ్యింది. మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. 74 ఏళ్ల వయసులో ప్రసవించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది
గుంటూరు జిల్లా తుళ్లూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేని టార్గెట్ చేసి దూషణకు దిగారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తుళ్లూరు మండలం
పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని…అందులో భాగంగా APSRTCలో వేయి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం గుంటూరు జల్లాలో జరిగిన 70వ వన మహోత్సవంలో ఆ�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా మొక్కలు �
గుంటూరు జిల్లా గురజాలలో దారుణం జరిగింది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల నన్నపురెడ్డి సుభాష్ అనే బాలుడు హత్యగావించబడ్డాడు. బాలుడి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రక్తం మరకలతో షర్ట్, నిక్కర్ తోపాటు బాలుడికి సంబంధించిన పుర్రె, ఎముకల ఆనవాళ్�
టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి ఆర్టీఏ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. కోడెల కుమారుడు శివరామకృష్ణకి చెందిన హీరో షోరూమ్ డీలర్ షిప్ ని రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ కి వాహనాల �
ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన అబీర్ చందాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, 7 లక్షల నగదు స్వాధీనం చేసుక
ఏపీ, తెలంగాణలో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపంతో రోడ్ల పై జనాలు కనబడటం లేదు. రోడ�