guntur

    పొగాకు గోదాంలో అగ్నిప్రమాదం : రూ.100కోట్లు నష్టం

    May 6, 2019 / 07:10 AM IST

    గంటూరు జిల్లా పొత్తూరు దగ్గర పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 15వేల పొగాకు కేసులు దగ్ధమయ్యాయి. 100 కోట్ల రూపాయల  ఆస్తి నష్టం జరిగింది. మంటల ధాటికి గోదాం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో నాలుగు గోదాంలక

    విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు : ఇద్దరి మృతి

    May 3, 2019 / 05:36 AM IST

    గుంటూరు జిల్లాలోని వినుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేందర్ రెడ్డి (25), పోలేపల్లి అశోక్ (24) అనే ఇద్దరు యువకులు కారులో వెళ్తున్నారు. తెల్లవారుజామున వినుకొండలోని నిర్మల హైస్కూల�

    Actor Sudhakar Speedy Car Hits Woman at Chinnakakani | Guntur | 10TV News

    April 27, 2019 / 03:46 PM IST

    రోడ్ టెర్రర్ : సినీ నటుడు సుధాకర్ కారు ఢీకొని మహిళ మృతి

    April 27, 2019 / 10:59 AM IST

    గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, సినీ హీరో  సుధాకర్ కు  గాయాలయ్యాయి. శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో వచ్చిన “లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్” సినిమాతో  పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న

    పొన్నూరులో గెలుపెవరిది : దూళిపాళ్ల డబుల్‌ హ్యాట్రిక్‌ కొడతారా ?

    April 25, 2019 / 03:30 PM IST

    మూడు దశాబ్ధాల అధికారం….ఎక్కడా ఎదురొడ్డి నిలబడ్డ వారే లేరు.. ఎంతటివారైనా తన ముందు చిత్తౌతూనే వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు దూళిపాళ్ల నరేంద్ర సిద్ధమయ్యారు. అటు టీడీప

    గుంటూరు రైల్వే డివిజన్ లో e-office

    April 19, 2019 / 10:26 AM IST

    గుంటూరు రైల్వే డివిజన్ లో మొదటి e-office ప్రారంభమైంది. ఇది భారత రైల్వేలో మొట్టమొదటిది కావటం విశేషం. ప్రతి అధికారిక లావాదేవీలు e-office నుంచి జరగనున్నాయి. “ఇండియన్ రైల్వేస్ లో e-office రీతిలో రూపాంతరం చేసిన మొదటి డివిజన్,” అని డివిజనల్ రైల్వే మేనేజర్ VG భూమ

    గుంటూరులో 64th రైల్వే వారోత్సవాలు

    April 17, 2019 / 05:00 AM IST

    గుంటూరు : రైల్వే వారోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు గుంటూరు రైల్వే డివిజన్‌ రెడీ అయ్యింది. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని రైల్‌మహల్‌లో గుంటూరు రైల్వే 64వ రైల్వే వారోత్సవాన్ని ఘనంగా వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డివిజ�

    పోలింగ్ బూత్ ఆక్రమణ : కోడెలపై కేసు నమోదు

    April 16, 2019 / 11:52 AM IST

    గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 11న

    టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకపోతే అరాచకమే : అంబటి రాంబాబు

    April 14, 2019 / 03:07 PM IST

    గుంటూరు: ఎన్నికల నేరాలు చేయటంలో కోడెల శివప్రసాద రావుది మొదటి స్దానమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడులపై  వైసీపీ  ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రా�

    కోడెలపై దాడి : అంబటి రాంబాబుపై హత్యాయత్నం కేసు

    April 13, 2019 / 07:08 AM IST

    సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

10TV Telugu News