Home » guntur
గంటూరు జిల్లా పొత్తూరు దగ్గర పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 15వేల పొగాకు కేసులు దగ్ధమయ్యాయి. 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మంటల ధాటికి గోదాం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో నాలుగు గోదాంలక
గుంటూరు జిల్లాలోని వినుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేందర్ రెడ్డి (25), పోలేపల్లి అశోక్ (24) అనే ఇద్దరు యువకులు కారులో వెళ్తున్నారు. తెల్లవారుజామున వినుకొండలోని నిర్మల హైస్కూల�
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, సినీ హీరో సుధాకర్ కు గాయాలయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్” సినిమాతో పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న
మూడు దశాబ్ధాల అధికారం….ఎక్కడా ఎదురొడ్డి నిలబడ్డ వారే లేరు.. ఎంతటివారైనా తన ముందు చిత్తౌతూనే వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు దూళిపాళ్ల నరేంద్ర సిద్ధమయ్యారు. అటు టీడీప
గుంటూరు రైల్వే డివిజన్ లో మొదటి e-office ప్రారంభమైంది. ఇది భారత రైల్వేలో మొట్టమొదటిది కావటం విశేషం. ప్రతి అధికారిక లావాదేవీలు e-office నుంచి జరగనున్నాయి. “ఇండియన్ రైల్వేస్ లో e-office రీతిలో రూపాంతరం చేసిన మొదటి డివిజన్,” అని డివిజనల్ రైల్వే మేనేజర్ VG భూమ
గుంటూరు : రైల్వే వారోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు గుంటూరు రైల్వే డివిజన్ రెడీ అయ్యింది. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని రైల్మహల్లో గుంటూరు రైల్వే 64వ రైల్వే వారోత్సవాన్ని ఘనంగా వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డివిజ�
గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 11న
గుంటూరు: ఎన్నికల నేరాలు చేయటంలో కోడెల శివప్రసాద రావుది మొదటి స్దానమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడులపై వైసీపీ ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రా�
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.