Home » guntur
ఎన్నికల ఘడియలు దగ్గరపడే కొద్ది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి.
అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ప్రకాశం జిల్లా ఎస్పీ కోయప్రవీణ్ ను బదిలీ చేసిన ఈసీ ఇప్పుడు గుంటూ�
ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సీఎం చంద్రబాబు, జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పొన్నూరు రోడ్ షోలో జగన్ కు సవాల్ విసిరారు. రాజధానిని మార్చే దమ్ముందా? అని అడిగారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడ�
గుంటూరు : జనసేన చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. చేతికి సెలైన్ సూదితోనే పవన్ ప్రచారం చేశారు. వడదెబ్బ కారణంగా శనివారం(ఏప్రిల్ 6, 2019) పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి చేర�
ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏపీలో పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ
గుంటూరు : చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో దారుణం జరిగింది. భార్యతో పాటు అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి చేసి, విచక్షణారహితంగా నరికాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ�
గుంటూరు : ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తున్న చంద్రబాబుకు…ఐదేళ్ల పాలనలో ప్రజలు గుర్తుకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నవరత్నాల ద్వారా రైతులకు చేరువ కావాలన్నామని తెలిపారు. 21 నెలల క్రితం నవరత్నాలను ప్రకటిస్తే
గుంటూరు : ప్రపంచంలో స్పీకర్ పోస్టును భ్రష్టుపట్టించిన ఏకైక నాయకుడు కోడెల శివప్రసాద్ అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. కోడెల శివప్రసాద్ కుటుంబం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సేఫ్ ఫార్మా కంపెనీ పేరుతో నాసిరకమై�
గుంటూరు : సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. వైద్యులు పట్టించుకోకపోవడంతో ప్రసవం కోసం వచ్చిన మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన గంగ అనే గర్భిణీ ప్రసవ