Home » guntur
గుంటూరు : పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని తెలుగు దేశం పార్టీలో కలిపేస్తారని వైసీపీ నేత షర్మిల జోస్యం చెప్పారు. గుంటూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.
గుంటూరు : ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి లని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్లేనని తెలిపారు. వైసీపీ నవరత్నాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకమని తెలిపారు. పెదక
ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రచారాలలో సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
గుంటూరు: వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. ప్రతిపక్షాలకు ధీటుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూనే
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఊరికి కనీసం ఐదు ఇళ్లు కూడా కట్టించలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.
అమరావతి : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. డీజీపీ సహా ఎన్నికల విధ�
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత
చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని జగన్ విమర్శించారు.
గుంటూరు : లోకేష్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. నిడమర్రులో ప్రచారానికి వెళ్లిన లోకేష్ పై హోటల్ బోర్డు ఊడి పడింది. ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా బోర్డు కిందపడింది. కార్యకర్తల అప్రమత్తతో లోకేష్ కు ప్ర�