Home » guntur
తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు అధికమౌతున్నాయి. మంగళగిరిలో జ్యోతి హత్య ఇన్సిడెంట్ మరిచికపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతిని గొంతుకోశాడో దుర్మార్గుడు. �
నెల్లూరు : కోవూరు నియోజకవర్గంలో టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో సీనియర్ నేత టికెట్పై ఆశపెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాకపోతే…టెన్షన్ పడకుండా ముందుగానే వైసీపీ నేతలకు టచ్లో�
అమరావతి : హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. అమరావతిలో ఫిబ్రవరి 20 బుధవారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహి
హైదరాబాద్: ఏపీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారతున్నాయి. ఓవైపు టీడీపీ నుంచి వలసలు.. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్తో ప్రముఖుల భేటీలు.. ఏపీ రాజకీయాలను
టీడీపీ నేతలు సై అంటే సై అనుకున్నారు. అమరావతి వీధుల్లో నేతలు కొట్టుకున్నారు.
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించనున్నారు. పవన్ టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి 23 వరకు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 25 వ తేదీ న�
ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ అని విమర్శించారు.
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసులో విచారణ ఓ కొలిక్కివచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియుడు శ్రీనివాసరావు జ్యోతి హత్యకి పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్ సహకా�
అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది.
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి- జ్యోతి హత్యకేసులో ప్రియుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్ఐఆర్ ప్రతిని మీడియాకు ఇచ్చేందుకు మంగళగిరి డీఎ�