Home » guntur
అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది.
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి- జ్యోతి హత్యకేసులో ప్రియుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్ఐఆర్ ప్రతిని మీడియాకు ఇచ్చేందుకు మంగళగిరి డీఎ�
ఈ సారి ఎన్నికల బరిలో షర్మిల ఉంటారా.. వైసీపీలో ఏం జరగబోతోంది.
5 ఎకరాలు, అంతకంటే ఎక్కువున్న రైతులకు 9 వేలు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
అమరావతి : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన విషయం తెలిసిందే. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. ఉగ్రదాడి ఘటన బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడ�
ఫిభ్రవరి 20న ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఈసీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
వైసీపీలోకి వలసల జోరు ఊపందుకుంటోందా..? టీడీపీ నుంచి మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంపవనున్నారా..?
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి.
ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేశారు.