Home » guntur
రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు దందాలు చేస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు.
ఏపీపై యుద్ధం చేయడానికి ప్రధాని వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
ఏపీ ఎంసెట్-2019 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ఎస్.సాయిబాబు విడుదల చేశారు.
విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుండే రాజకీయాలు హీట్ హీట్గా మారిపోయాయి. మోడీ గో బ్యాక్ పేరిట బ్యానర్లు వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై .. రాత్రి�
ఏపీలో పాలన గాలికి వదిలేసి టీడీపీ డ్రామాలు చేస్తోందని బీజేపీ నాయకులు జీవీఎల్ అన్నారు.
గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జా�
గుంటూరు మిర్చియార్డు విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆసియాలోనే అతి పెద్దది. పాలకవర్గం గడువు ముగిసి ఐదు నెలలు అవుతుంది. అయినా కొత్త సభ్యుల నియామకం జరగలేదు. ఎవరికి వారు తమ వారిని పాలకవర్గంలో చేర్చాలని పట్టుబడుతుండడంతో
నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది.
గుంటూరు: వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు చేసిన యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో షర్మిలను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ప్రకాశం జిల్లా చోడవరానికి
ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి1, 2019 శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి.