Home » guntur
విజయవాడ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తిట్టడానికే ఏపీకి వచ్చారంటూ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మోడీ చేసిన విమర్శలపై బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా కేవలం తనను విమర్శించి వెళ్లిపోయా�
గుంటూరు : అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నామని ప్రధాని మోడీ అన్నారు. అమరావతికి ఎంతో చరిత్ర కలిగి ఉందని.. ఈ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రాముఖ్యత గల స్థలం నుంచే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులన
రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు దందాలు చేస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు.
ఏపీపై యుద్ధం చేయడానికి ప్రధాని వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
ఏపీ ఎంసెట్-2019 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ఎస్.సాయిబాబు విడుదల చేశారు.
విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుండే రాజకీయాలు హీట్ హీట్గా మారిపోయాయి. మోడీ గో బ్యాక్ పేరిట బ్యానర్లు వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై .. రాత్రి�
ఏపీలో పాలన గాలికి వదిలేసి టీడీపీ డ్రామాలు చేస్తోందని బీజేపీ నాయకులు జీవీఎల్ అన్నారు.
గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జా�
గుంటూరు మిర్చియార్డు విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆసియాలోనే అతి పెద్దది. పాలకవర్గం గడువు ముగిసి ఐదు నెలలు అవుతుంది. అయినా కొత్త సభ్యుల నియామకం జరగలేదు. ఎవరికి వారు తమ వారిని పాలకవర్గంలో చేర్చాలని పట్టుబడుతుండడంతో
నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది.