guntur

    కొత్త ట్విస్ట్ : జ్యోతి మృత దేహానికి రీ పోస్ట్ మార్టం 

    February 14, 2019 / 07:29 AM IST

    గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఉడా కాలనీ వద్ద రెండ్రోజులు కిందట చోటుచేసుకున్న జ్యోతి అత్యాచారం..హత్య కేసు పలు  మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో తాడేపల్లిలోని శ్మశానం నుంచి జ్యోతి మృతదేహాన్ని  వెలికి తీసి తహశీల్దార్‌, అడిషన�

    తలసాని ఏపీ ఫిట్టింగ్ : మార్చి3న గుంటూరులో యాదవ బీసీ గర్జన

    February 14, 2019 / 04:47 AM IST

    హైదరాబాద్ : ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగు పెట్టబోతోంది. ఇందుకు పక్కా ప్లాన్ సిద్ధమైపోతోంది. టీఆర్ఎస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ అందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన తలసాని.. ఓ భారీ బహిరంగ సభ పెట�

    మిస్టరీగా మంగళగిరి యువతి గ్యాంగ్ రేప్, మర్డర్‌ కేసు

    February 13, 2019 / 11:36 AM IST

    గుంటూరు : మంగళగిరిలోని ప్రేమ జంటపై దాడి కేసులో మిస్టరీ వీడటం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక హత్య కేసులో మంగళగిరి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది.  ఎవరైనా అనుమానాస్పదంగా మృతి చెందితే పూర్తి స్థాయిల

    జ్యోతి గ్యాంగ్ రేప్, హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

    February 12, 2019 / 12:54 PM IST

    మంగళగిరిలో కలకలం రేపిన యువతి గ్యాంగ్ రేపు, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

    పూర్తి కాని పనులు : జగన్ గృహ ప్రవేశం వాయిదా

    February 12, 2019 / 12:23 PM IST

    అమరావతిలో ఫిభ్రవరి 14న జరగాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ గృహ ప్రవేశం వాయిదా పడే అవకాశముంది.

    కిరాతకం : లవర్స్ పై దాడి.. యువతిపై గ్యాంగ్ రేప్, హత్య

    February 12, 2019 / 03:55 AM IST

    అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ప్రేమ జంటపై దాడి జరిగింది. సోమవారం (ఫిబ్రవరి 11)రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏకాంత ప్రదేశంలో ఉన్న ప్రేమికులు జ్యోతి, శ్రీనివాస్ పై నల�

    ప్రధాని మోడీ సింహం : కన్నా 

    February 11, 2019 / 10:42 AM IST

    ’మా ప్రధాని మోడీ సింహం’ అని కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు.

    నీ తాత సొమ్ము అడగటం లేదు : మోడీపై దివ్యవాణి వీరావేశం

    February 11, 2019 / 06:59 AM IST

    ఢిల్లీ :  ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నతీరుకు నిరసనగా సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ లోని ఏపీ భవన్ లో చేపట్టిన దీక్షకు పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.  వైసీపీ నాయకులు ఇచ్చిన  బిర్యానీలకు , డబ్బులకు ఆశపడి ఆదివారం గుంటూరులో జరి�

    మోడీ కామెంట్స్‌పై బాబు రియాక్ట్ : తిట్టడానికే వచ్చారు – బాబు

    February 10, 2019 / 09:03 AM IST

    విజయవాడ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తిట్టడానికే ఏపీకి వచ్చారంటూ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మోడీ చేసిన విమర్శలపై బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా కేవలం తనను విమర్శించి వెళ్లిపోయా�

    అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తాం : ప్రధాని మోడీ

    February 10, 2019 / 07:08 AM IST

    గుంటూరు : అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నామని ప్రధాని మోడీ అన్నారు. అమరావతికి ఎంతో చరిత్ర కలిగి ఉందని.. ఈ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రాముఖ్యత గల స్థలం నుంచే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులన

10TV Telugu News