Home » guntur
గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఉడా కాలనీ వద్ద రెండ్రోజులు కిందట చోటుచేసుకున్న జ్యోతి అత్యాచారం..హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో తాడేపల్లిలోని శ్మశానం నుంచి జ్యోతి మృతదేహాన్ని వెలికి తీసి తహశీల్దార్, అడిషన�
హైదరాబాద్ : ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగు పెట్టబోతోంది. ఇందుకు పక్కా ప్లాన్ సిద్ధమైపోతోంది. టీఆర్ఎస్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ అందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన తలసాని.. ఓ భారీ బహిరంగ సభ పెట�
గుంటూరు : మంగళగిరిలోని ప్రేమ జంటపై దాడి కేసులో మిస్టరీ వీడటం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక హత్య కేసులో మంగళగిరి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఎవరైనా అనుమానాస్పదంగా మృతి చెందితే పూర్తి స్థాయిల
మంగళగిరిలో కలకలం రేపిన యువతి గ్యాంగ్ రేపు, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అమరావతిలో ఫిభ్రవరి 14న జరగాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ గృహ ప్రవేశం వాయిదా పడే అవకాశముంది.
అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ప్రేమ జంటపై దాడి జరిగింది. సోమవారం (ఫిబ్రవరి 11)రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏకాంత ప్రదేశంలో ఉన్న ప్రేమికులు జ్యోతి, శ్రీనివాస్ పై నల�
’మా ప్రధాని మోడీ సింహం’ అని కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు.
ఢిల్లీ : ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నతీరుకు నిరసనగా సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ లోని ఏపీ భవన్ లో చేపట్టిన దీక్షకు పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. వైసీపీ నాయకులు ఇచ్చిన బిర్యానీలకు , డబ్బులకు ఆశపడి ఆదివారం గుంటూరులో జరి�
విజయవాడ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తిట్టడానికే ఏపీకి వచ్చారంటూ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మోడీ చేసిన విమర్శలపై బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా కేవలం తనను విమర్శించి వెళ్లిపోయా�
గుంటూరు : అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నామని ప్రధాని మోడీ అన్నారు. అమరావతికి ఎంతో చరిత్ర కలిగి ఉందని.. ఈ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రాముఖ్యత గల స్థలం నుంచే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులన