guntur

    చంద్రబాబు పాలనలో తాగు, సాగునీరు లేదు : జగన్  

    March 24, 2019 / 08:32 AM IST

    చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని జగన్ విమర్శించారు.

    ఎన్నికల ప్రచారంలో అపశృతి : లోకేష్ కు తప్పిన ప్రమాదం

    March 20, 2019 / 02:49 AM IST

    గుంటూరు : లోకేష్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. నిడమర్రులో ప్రచారానికి వెళ్లిన లోకేష్ పై హోటల్ బోర్డు ఊడి పడింది. ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా బోర్డు కిందపడింది. కార్యకర్తల అప్రమత్తతో లోకేష్ కు ప్ర�

    APPSC పరీక్ష తేదీల్లో మార్పులు

    March 19, 2019 / 03:29 PM IST

    ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్‌లైన్‌)ల తేదీల్లో మార్పులు చేశారు.

    ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు మోసం : జగన్

    March 19, 2019 / 02:19 PM IST

    ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.

    గుంటూరు జిల్లాలో 14సీట్లు ఖరారు: నారా లోకేష్ ఎంట్రీ.. రసవత్తరంగా రాజకీయం

    March 15, 2019 / 04:04 AM IST

    ఎన్నికలు వస్తున్నవేళ ‘సైకిల్’ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలకుగాను 14నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. పెదకూరపాడు, తాడికొం

    యుద్ధానికి సేనాని సిద్ధం : పవన్ కళ్యాణ్ సమర శంఖం

    March 14, 2019 / 01:10 AM IST

    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…ఎన్నికల యుద్దానికి సిద్ధమయ్యారు. పార్టీ పెట్టిన ఐదేళ్లకు…ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో… జనసేన ఆవిర్భావ సభ వేదికగా సమర శంఖం పూరించేందుకు జనసేనాని రెడీ అయ్యారు. జనసేన

    మంగళగిరిలో నోట్లకట్టల కలకలం : కారులో రూ.80 లక్షలు

    March 12, 2019 / 11:49 AM IST

    గుంటూరు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 48 గంటలు దాటకముందే మంగళగిరి ప్రాంతంలో నోట్ల కట్టల కలకలం చెలరేగింది. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న 80లక్షల రూపాయల డబ్బుని గుర్తించారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీ

    ఇంటర్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్: ఆందోళనలో విద్యార్థులు

    March 12, 2019 / 07:19 AM IST

    సత్తెనపల్లి  : గుంటూరు జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీక్ కలకలం సృష్టిస్తోంది. సత్తెనపల్లిలో  పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వటంతో శాంతినికేతన్ కాలేజీపై అనుమానాలు రేగుతున్నాయ�

    డేటా చోరీ కేసు : విజయవాడలో అశోక్ ఉన్నట్టు గుర్తించిన సిట్

    March 11, 2019 / 02:25 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కదలికలను పసిగట్టింది. అశోక్ కాల్

    విమాన ప్రమాదంలో తెలుగు యువతి మృతి

    March 11, 2019 / 04:24 AM IST

    ఇథియోపియా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్‌ 737 పాసింజర్‌ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తున్న విమానం ప్రమాదానికి గురై మొత్తం 149 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది విమాన సిబ్బంది చ

10TV Telugu News