guntur

    కాల్ మనీ కలకలం : కోరిక తీర్చాలంటూ ఒత్తిడి…మహిళ ఆత్మహత్యాయత్నం

    November 19, 2019 / 01:43 PM IST

    గుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

    పర్యావరణ పరిరక్షణకు ఆర్కే కొత్త ఆలోచన 

    November 16, 2019 / 01:58 PM IST

    ప్లాస్టిక్ వినియోగాన్నితగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కొత్త ఆలోచన చేశారు.  తన నియోజక వర్గంలో ప్రతి ఇంటికి ఒక జ్యూట్ చేతి సంచిని పంపిణీ చేయాలని నిర్ణయిుంచుకున్నారు. అందులో భాగంగా శనివారం నవంబర్ 16న తన న�

    కార్మికుల కోసం : ‘డొక్కా సీతమ్మ’ క్యాంటీన్లు ప్రారంభించిన పవన్ కళ్యాణ్

    November 15, 2019 / 04:08 AM IST

    ఆకలితో ఉన్నవారికి  అన్నపూర్ణగా పేరొందిన ‘డొక్కా సీతమ్మ’ పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంటిన్లను ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని ప్రకటించిన పవన్ శనివారం  (నవంబర్ 15) మంగళగిరిలో ‘డొక్కా సీతమ్మ’  క్యాంటీన్లను ప్

    దారుణం : ట్రాక్టర్ తో తొక్కించి పెద్దమ్మను హత్య చేసిన వ్యక్తి

    November 10, 2019 / 02:33 AM IST

    రాను రాను మనుషుల్లో మానవత్వం కొరవడుతోంది. ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడని సాయం చేస్తే…. అది మరిచిపోయి కర్కశంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. పొందిన సాయం మరిచి పెద్దమ్మనే ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశాడు.   వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్

    సీఎం జగన్‌ పై నారాయణమూర్తి ప్రశంసలు : ప్రభుత్వ పాలన అద్భుతం

    November 8, 2019 / 02:09 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ పై ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు.

    విన్నాను.. ఇచ్చాను : 4లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు

    November 7, 2019 / 07:04 AM IST

    అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వీరిని ఏ మాత్రం పట్టించుకోకుండా..ప్రభుత్వ పెద్దలు దురాశకు లోనై..అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చూశారని తెలిపారు. 2019, నవంబర్ 07వ తేదీ గుర�

    విజయవాడ – గుంటూరులకు కొత్త రూపు

    November 7, 2019 / 03:24 AM IST

    విజయవాడ – గుంటూరు జిల్లాలకు కొత్త రూపు రానుంది. సుస్థిరాభివృద్ధి నగరాల్లో ఏకీకృత విధానం పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక అయ్యింది. దేశంలో ఐదు నగరాలు ఎంపిక అయితే..అందులో రెండు ఏపీవే కావడం విశేషం. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆర్గనైజే

    ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్య

    November 2, 2019 / 08:19 AM IST

    ఏపీలో ఇసుక కొరత మరో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులను బలి తీసుకుంది. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

    ఈ కూతుళ్లకు ఏమైంది : తెలంగాణలో కీర్తి రెడ్డి.. ఏపీలో భార్గవి..

    November 1, 2019 / 06:18 AM IST

    మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్... ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే

    కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె

    October 31, 2019 / 01:33 PM IST

    ఏపీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమార్తె  పూనాటి విజయలక్ష్మి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్, అడపాల  సాయి పెట్టిన 420, 506  బెదిరింపులు, అక్రమ వసూళ్లు  కేసులకు సంబంధించి, అక్టోబరు 31, గురువారం ఆమె నరసరావు పేట కోర్టులో లొంగి

10TV Telugu News