Home » guntur
చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి
గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. పతంగికి కట్టే మాంజా మూడేళ్ల బాలుడి ప్రాణం తీసింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం లాంచెస్టర్లో బాబాయ్తో కలిసి బాలుడు బైక్పై వెళుతున్నాడు. బాలుడి చేతిలో మాంజా ఉంది. అకస్మాత్తుగా మాంజా మెడకు చుట్టుకుంది. దీంతో బా�
గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారు ఝూమున నాలుగు గంటలనుంచే భక్తులకు స్వామి వారి ఉత్తర దర్శనాన్ని కల్పించారు. స్వామిని దర్శ�
రాజధాని గురించి ప్రజలు పోరాడుతుంటే సీఎం జగన్ రైతులపై కేసులు పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ భయాందోళనలకు గురయ్యేలా చేశారనీ..మూడు రాజ
రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం జిల్లాలోని నీరుకొండలో నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎటువంటి భూములు లేవనీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. మాకు నీరుకొండలో భూములున్నాయనీ ప్రతిపక్ష నేతలు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. �
అమరాతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు మాకు కొన్ని రోజులుగా కనిపించటంలేదు. వారికి డెంగ్యూలు,స్వైన్స ఫ్లూ, మలేరియా వంటి రోగాలొచ్చాయేమో..వాళ్లు ఏ హాస్పిటల్ లో ఉన్నారో మాకు తెలియటంలేదు.వారంతా ఏ హాస్పిటల్ లోఉన్నారోనని మ�
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. గుంటూరులోని నివాసంతో పాటు విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరుల్లోని ఇళ్లు, ఆఫీసుల్లో మంగళవారం, డిసెంబర్31 ఉదయం అధికారులు ఏకాకాలంలో తనిఖీలు చేస్తున్నారు. రాయపా
సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. 11వ రోజు కూడా ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు.
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమండ్ చేస్తూ గొల్లపూడిలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని దాన్ని ఇప్పుడు సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మూ�