Home » Guwahati
రేపు జరగబోయే బల పరీక్షలో ఉద్ధవ్ థాక్రే ఓడిపోతాడు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మేం ఈ పరీక్షలో విజయం సాధిస్తాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్నవారిదే గెలుపు. మాకే మెజారిటీ ఉంది. మాది బాలాసాహెబ్ స్థాపించిన శివసేన.
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవం�
గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. వాళ్లంతా గువహటి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. ఈ హైడ్రామాలో శివసేన నేత సంజయ్ బోస్లేని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బిల్డింగ్పై నుంచి పడి డాక్టర్ మరణించిన ఘటన అసోంలో జరిగింది. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కోసం బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది.
అసోంలో గౌహతి నగరానికి సమీపంలో బీజేపీ నాయకుడు రాజీవ్ బోరోను ఏనుగులు తొక్కి చంపాయి.
అసోం రాష్ట్రంలోని గౌహతి రౌల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం 9 మంది రోహింగ్యా శరణార్థులని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆన్లైన్లో మద్యం అమ్మకాలు జరిపేందుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గువాహటిలో జరిగిన సమావేశంలో ప్రయోగాత్మకంగా ఓ నెల రోజుల పాటు ప్లాన్ చేసినట్లు బుధవారం అస్సాం మంత్రి పీజుష్ హజారిక ప్రకటించారు.
సత్యం గెలిచింది..తనను జైల్లో ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అన్నారు సమాచారం హక్కు చట్టం కార్యకర్త, రైజోర్ దళ్ పార్టీ అధ్యక్షుడు అఖిల్ గొగొయ్. ఈయన జైలు నుంచి విడుదలయ్యారు. 2019 డిసెంబర్ లో సీఏఏ (CAA) వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా చట్ట వ్యతిరేక క�
కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుి కామాఖ్యాదేవి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంబుబాచి మేళాను కూడా రద్దు చేసింది అసోం ప్రభుత్వం.. కరోనా మహమ్మారి లేకపోయి ఉంటే కామాఖ్యాదేవి ఆలయంలో అంబుబాచి మేళ అద్భుతంగా జరిగేది. మేళా అయితే జరుగుతుంద�