Home » Guwahati
ఇది అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదే క్రమంలో శనివారం ఖమిలన్ డ్యూటీలో ఉండగా అడవి ఏనుగు దాడి చేసింది. అతడిని తొక్కి గాయపరిచింది. వెంటనే స్పందించిన ఆర్మీ సిబ్బంది ఖమిలన్ను రక్షించి, బసిష్ట ప్రాంతంలోని ఆర్మీ ఆస్పత
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టోర్నీ సాగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టీ20లకు పూర్తిగా గుడ్బై చెప్పనున్నాడనే ప్రచారం మొదలైంది. దీనిపై రోహిత్ స్పందించాడు.
ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో త్రిపురలోని అగర్తలాలో రథయాత్రను ఆ రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో పాల్గొనేందుకు హోమంత్రి అమిత్ ష
రాయల్ బెంగాల్ టైగర్ నదిలో ఈదుకుంటూ 120 కిలోమీటర్లు ప్రయాణించింది. ఒక దీవివైపు దూసుకొస్తుండగా స్థానికులు గుర్తించి, షాకయ్యారు. తర్వాత అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు చాలా సేపు శ్రమించి ఈ పులిని బంధించారు.
ఓ షాంపూ పెళ్లినే రద్దు చేసింది. ఒక్క షాంపూ వల్ల పెళ్లి ఎలా ఆగిపోయిందనుకుంటున్నారా? వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. ఈ విచిత్ర ఘటన అసోంలోని గువాహటిలో చోటు చేసుకుంది.
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
ఓ ఏనుగు అటవీ ప్రాంతం నుంచి పిల్లలు ఆడుకొనే పార్కులోకి వచ్చింది. పార్కులోని టైర్లతో ఆడుకుంటూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పార్క్ గౌహతిలోని నరేంగి ఆర్మీ కంటోన్మెంట్ లోపల ఉంది.
గౌహతి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ లోకి అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అలజడి రేగింది.
అతడో నకిలీ ట్రాఫిక్ పోలీసు. రోజూ వారిలాగా డ్రెస్ చేసుకుని, నిజమైన ట్రాఫిక్ పోలీసులతో కలిసి పోయి డ్యూటీ చేసేవాడు. చలాన్ల పేరుతో అక్రమ వసూళ్లే అతడి లక్ష్యం. మిగతా పోలీసులకు అనుమానం వచ్చి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది.