Home » Guwahati
కరోనా సమయంలో కూడా డ్రగ్స్ ముఠాలు కొత్త దారుల్లో సరఫరాకి దిగుతున్నాయి. ఫుడ్ డెలివరీ బాయ్స్ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూస్తే డ్రగ్స్ ప్యాకెట్స్ బయటపడడంతో పోలీసులే అవాక్కవుతున్నారు. ఫేమస్ ఫుడ్ డెలివరీ సంస్థలలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూనే డ్రగ్స�
అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగొయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని డాక్టర్లు అంటున్నారు. సోమవారం ఉదయానికి అతని ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొవిడ్ సమస్య నుంచి బయటపడిన ఆయన గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఆయన ట్రీట్మెంట్ �
Assam :Kg tea rs.75000 : కిలో టీపొడి రేటు ఎంతుంటుంది? మహా ఐతే రూ.500 ఉంటుంది. కానీ టీ తోటలకు ప్రసిద్ది పొందిన అస్సోంలోని దిబ్రూగఢ్లో ఉన్న మనోహరి ఎస్టేట్లో పండిన టీపొడిని గువాహటి ‘‘టీ ఆక్షన్ సెంటర్’’ (జీటీఏసీ)లో జరిగిన వేలంలో కిలో టీపొడికి ఏకంగా రూ. 75 వేల ధర పల�
Tripura Woman Throws Acid On Estranged Boyfriend : తనను దూరం పెట్టినందుకు..మాట్లాడకుండా..నిర్లక్ష్యం చేస్తున్నందుకు ప్రియుడిపై మహిళ యాసిడ్ పోసింది. దీంతో అతను తీవ్రగాయాలై చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసు�
tripuras biplab deb : త్రిపుర సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రస్తుత ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బార్మన్ నేతృత్వంలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలవ�
బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ ను కలవాలని అస్సాంకు చెందిన 52ఏళ్ల వ్యక్తి టిన్సూకియా 600కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కి ఎట్టకేలకు గమ్యం చేరుకున్నాడు. ఫిబ్రవరి 13న గుజరాత్లోని గువాహటిలో జరగనున్న జరిగే ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సల్మాన్ వస్తున్�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో నిలిచాడు. ఆదివారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సి ఉన్న మ్యాచ్కు ముందు కోహ్లీ ముంగిట రికార్డు నిలిచి ఉంది. ఈ షార్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత
పౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అస్సాంలో హద్దు మీరిన అల్లర్లు జరుగుతున్నాయి. అదుపు చేయాల్సిన పోలీసుల వైఫల్యమే దీనికి నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమిషనర్ ను మార్చేసింది. గువాహటి పోలీస్ క�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020నాటికి రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డను వీడనుంది. బేస్ ప్లేస్ ను రాజస్థాన్ రాష్ట్రం నుంచి బయటకు అస్సాం రాష్ట్రానికి తరలించనుంది. అస్సాంలోని గౌహతి సొంతమైదానంలా పరిగణించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర గౌహతిలో�
ఈ ఏడాది దీపావళికి ప్రపంచంలో అతి పెద్దదైన మట్టి ప్రమిదలో దీపాన్ని వెలింగించి రికార్డు సృష్టించారు గుహవటి వాసులు. దీపావళి రోజు కాస్తంత నూనె, చిన్నపాటి వత్తి, ప్రమిదలోవేసి సాధారణంగా మనం ఇంటి దగ్గర దీపం వెలిగిస్తాం. కానీ గుహవటిలో వెలిగించిన మట�