Home » Guwahati
ఎమర్జెన్సీ కాల్ అందిన వెంటనే.. ఆన్-గ్రౌండ్ సిబ్బందిని ఏటీసీ అప్రమత్తం చేసింది. వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ భార్య, భర్తల అనుబంధం చూసి కంటతడి పెడుతున్నారు. బతికున్నప్పుడే కాదు మరణంలోనూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారని, వారి మధ్య ఉన్న బంధం చాలా గొప్పదని కీర్తిస్తున్నారు.
ఈ విమానాశ్రయం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికీ చెందిన కంపెనీ ఆధ్వర్యంలోjకొనసాగుతుంది. విమానాశ్రయంలోని కొంతభాగం పైకప్పు కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మత్తుమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమే కాదు ఆమె చిత్ర హింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు ఆర్మీ అధికారి, అతని భార్య. డస్ట్బిన్లో ఆహారం బలవంతంగా తినిపించారని, ఒళ్లంతా గాయాలు చేసారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
CJI Chandrachud: ఇతర దేశాల్లో సమస్యలు ఆయుధాలచేత పరిష్కరిస్తారని.. అయితే మన దేశంలో మాత్రం చర్చల పరిష్కరిస్తారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. శనివారం గౌహతి హైకోర్టు ఐజ్వాల్ బెంచ్ కొత్త భవనాన్ని భారత ఆయన ప్రారంభించారు. అనంతరం
అతి వేగం మరో ఏడుగురు ప్రాణాలను తీసుకుంది. అసోంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.
తాగునీటిని సరఫరా చేసే పైపులైన్ పగిలి భారీగా నీరు ఎగసిపడటంతో ఆ ప్రాంతం వాగును తలపించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, 30మందికి గాయాలయ్యాయి. పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
నిర్లక్ష్యం నిర్లక్ష్యం..నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. అందుకే ఓ మహిళకు సినిమా థియేటర్ లో జరిగిన ఘటనపై నిర్లక్ష్యం వహించిన యాజమాన్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన తీర్పుకు సదరు సినిమా �
కాయిన్స్ తో స్కూటీని కొనుక్కుని సంబరపడిపోయాడు ఆ యువకుడు. షోరూం సిబ్బంది కాయిన్స్ ను లెక్కపెట్టడానికి చాలా సమయం పట్టింది.