-
Home » Guwahati
Guwahati
తిరుగులేని భారత్.. న్యూజిలాండ్పై హ్యాట్రిక్ విజయం.. టీ20 సిరీస్ కైవసం
చెలరేగిన భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీల మోత 10 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ India vs New Zealand : మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. తొలుత
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన మోదీ.. దీని ఫీచర్లు అదరహో.. హాయిగా ప్రయాణించొచ్చు..
భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఇది కీలక ఘట్టం. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో నడుస్తుంది.
మీ ఇంట్లో పట్టు చీర ఉందా.. దాని క్వాలిటీ ఎంతో చెక్ చేసుకోవచ్చు.. బంగారం టైప్లో..
వ్యాపారులు వేలాది రూపాయలు తీసుకుని మనకు నాణ్యతలేని పట్టుచీరను అంటగడుతున్నారా? అనే విషయాన్ని తెలుసుకుంటే మోసపోకుండా ఉంటాం.
తృటిలో తప్పిన మరో విమాన ప్రమాదం.. మే డే కాల్ తో 168 మంది ప్రయాణికులు సురక్షితం.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
ఎమర్జెన్సీ కాల్ అందిన వెంటనే.. ఆన్-గ్రౌండ్ సిబ్బందిని ఏటీసీ అప్రమత్తం చేసింది. వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.
గుండెలు పిండే విషాదం.. క్యాన్సర్తో భార్య మృతి, ఆ వెంటనే ఐపీఎస్ అధికారి ఆత్మహత్య
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ భార్య, భర్తల అనుబంధం చూసి కంటతడి పెడుతున్నారు. బతికున్నప్పుడే కాదు మరణంలోనూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారని, వారి మధ్య ఉన్న బంధం చాలా గొప్పదని కీర్తిస్తున్నారు.
గౌహతి విమానాశ్రయంలో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
ఈ విమానాశ్రయం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికీ చెందిన కంపెనీ ఆధ్వర్యంలోjకొనసాగుతుంది. విమానాశ్రయంలోని కొంతభాగం పైకప్పు కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.7.25 కోట్ల విలువైన యాబా ట్యాబ్లెట్లు స్వాధీనం
మత్తుమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Guwahati : బాలికపై ఆర్మీ మేజర్, భార్య వేధింపులు.. కొట్టి, డస్బ్బిన్లో ఆహారం తినిపించి దారుణంగా..
మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమే కాదు ఆమె చిత్ర హింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు ఆర్మీ అధికారి, అతని భార్య. డస్ట్బిన్లో ఆహారం బలవంతంగా తినిపించారని, ఒళ్లంతా గాయాలు చేసారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
CJI Chandrachud: ఇతర దేశాల్లో ఆయుధాలు, ఆ సంస్కృతి మనకే ఉంది.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
CJI Chandrachud: ఇతర దేశాల్లో సమస్యలు ఆయుధాలచేత పరిష్కరిస్తారని.. అయితే మన దేశంలో మాత్రం చర్చల పరిష్కరిస్తారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. శనివారం గౌహతి హైకోర్టు ఐజ్వాల్ బెంచ్ కొత్త భవనాన్ని భారత ఆయన ప్రారంభించారు. అనంతరం
Assam : గుహవాటిలో వ్యాన్ను ఢీకొన్న కారు .. ఏడుగురు విద్యార్ధులు మృతి
అతి వేగం మరో ఏడుగురు ప్రాణాలను తీసుకుంది. అసోంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.