Home » GVL Narasimha rao
ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ “ప్యాకేజి కళ్యాణ్” అయిపోయాడని జీవీఎల్ విమర్శించారు. అందుకే చినబాబు, పెద్దబా