Home » GVL Narasimha rao
ప్రత్యే హోదా ముగిసిన అధ్యాయమని సీఎం జగన్కు తెలుసన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. దేశ ఆర్థిక వ్యవస్థను హోదా అంశం ప్రభావితం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఆలోచన కేంద్రానికి లేదని కుండబద్దలు కొట్టారు. లోటు భర్తీ చేయాలనే ప్రత్యేక ప్య
రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని
ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు
అసెంబ్లీలో జగన్ మాటలను బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చే అవకాశం ఉందని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్
పవన్ కళ్యాణ్ గారిని మాతో కలిసి పనిచేయమని ఎన్నికలకు ముందే అడగడం జరిగిందని, జనసేనను విలీనం చెయ్యమని అడిగినట్లు చెప్పారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు. అయితే అప్పుడు అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని అన్నారు జీవీఎల్. మరి ఇప్పుడు మ�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం సెప్టెంబర్19న అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తెలిపారు. ఏపీ హైకోర్టును రాయలస�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో రోజుకో స్టేట్ మెంట్ వస్తుండడంతో.. అయోమయంలో పడిపోతున్నారు ప్రజలు. అమరావతిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలోనే.. టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా.. ఇప్పుడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహార
తనపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియదని..తనను ఉద్దేశించి దాడి చేయలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ వ్యాఖ్యానించారు.